E-Paper
Advertisement

Hyderabad: శంషాబాద్‌‌లో విమానాల రాకపోకలు ఆలస్యం.. 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు

Hyderabad: శంషాబాద్‌‌లో విమానాల రాకపోకలు ఆలస్యం.. 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు

Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. నిన్న రాత్రి 11 గంటలకు వియత్నాం వెళ్లాల్సిన ఎయిర్ బస్ ఇప్పటి వరకు రాలేదు. దీంతో 200మంది ప్రయాణికులు రాత్రి నుండి ఆందోళన చేస్తున్నారు.

వియత్నాం ఎయిర్ బస్‌ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వడం లేదంటున్నారు. ఫ్లైట్‌ ఎప్పుడు టేకాఫ్‌ అవుతుందో చెప్పడం లేదు. సాంకేతిక సమస్య వల్లే విమానం టేకాఫ్ కాలేదని సమాచారం. తామేం చేయలేమని విమానాశ్రయం అధికారులు చేతులెత్తేశారు.

ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ప్రయాణికుల్లో చాలామంది వియత్నాం పర్యాటకులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులే ఉన్నార. ఇప్పుడు వారి షెడ్యూల్స్ దెబ్బతిన్నాయి. ఒక ప్రయాణికుడు “రాత్రంతా పడిగా పడుకున్నాం, ఆహారం కూడా సరిగా దొరకలేదు.

ఎయిర్‌లైన్స్ ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు” అని ఫిర్యాది చేశారు. ఈ ఆలస్యం వల్ల ప్రయాణికులు మాత్రమే కాకుండా, వారి కుటుంబాలు కూడా ఆందోళన చెందారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ఇలాంటి ఆలస్యాలు సాధారణం.. కానీ, తామేం చేయలేమని విమానాశ్రయం అధికారులు చేతులెత్తేశారు.. దీంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు ప్రయాణికులు..

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×