BigTV English
Advertisement

CM Jagan, Chandrababu, Lokesh Families: ఓటు వేసిన సీఎం జగన్, చంద్రబాబు, లోకేష్ ఫ్యామిలీలు, విజయంపై ధీమా!

CM Jagan, Chandrababu, Lokesh Families: ఓటు వేసిన సీఎం జగన్, చంద్రబాబు, లోకేష్ ఫ్యామిలీలు, విజయంపై ధీమా!

CM Jagan, Chandrababu Lokesh Families: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి సీఎం జగన్ పులివెందుల నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాకరాపురంలోని పోలింగ్ కేంద్రం వద్ద కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు సీఎం జగన్.


అనంతరం మాట్లాడిన సీఎం జగన్, ఐదేళ్లగా తమ ప్రభుత్వ పాలన నచ్చితేనే ప్రజలు ఓటు వేయాలన్నారు. లబ్ది పొందామని భావిస్తేనే భవిష్యత్తు కోసం ఓటు వేయాలని కోరారు.

అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లి లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు చంద్రబాబు దంపతులు. అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆయన సతీమణి బ్రహ్మణి అదే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.


Also Read: Janasena protest in Bhimavaram: అర్థరాత్రి జనసేన ఆందోళన, ఈవీఎంలు ప్రైవేటు కారులో తరలింపుపై

ఓటు వేసిన అనంతరం మాట్లాడిన చంద్రబాబు ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓట్ల విషయంలో జనం చూపిస్తున్న చొరవ మరువలేనిదన్నారు. ఈ ఎన్నికలు ప్రత్యేకమైనవి అంటూనే, భవిష్యత్తును తీర్చిదిద్దేవని గుర్తు చేశారు. ఓటు మీ జీవితాన్ని మారుస్తుందని, భవిష్యత్తుకు పునాదులు వేస్తుందన్నారు.

పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో వైసీపీ దాడులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.

Also Read: Elections in AP: చంద్రబాబు ఆగ్రహం.. మీరే తిప్పి కొట్టాలంటూ..

Also Read: AP: బారులు తీరిన ఓటర్లు.. అర్ధరాత్రి 12 గంటలు దాటినా..

Related News

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

Big Stories

×