E-Paper
Advertisement

Palnadu: పల్నాడులో పొలిటికల్ కాక.. కాసు వర్సెస్ యరపతినేని..

Palnadu: పల్నాడులో పొలిటికల్ కాక.. కాసు వర్సెస్ యరపతినేని..
Advertisement
Kasu-Yarapathineni

Palnadu: పల్నాడు రాజకీయాల్లో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. తాజాగా యరపతినేని చేసిన కామెంట్స్ కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు మహేష్ రెడ్డి. జగన్‌ ఆదేశాలతో ఒక్కడినే కట్టుబట్టలతో గురజాలకు వచ్చి.. ఓడించిన విషయాన్ని మరిచావా అంటూ ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గంలో గెలిచే దమ్ములేని యరపతినేని.. 151 సీట్లు గెలిపించుకున్న జగన్‌తో పోటీ పడతావా అని మండిపడ్డారు. ఇలాగే వాగితే గత ఎన్నికలో 28 వేల ఓట్లతో ఓడించిన ప్రజలు.. ఈసారి 48వేలతో ఇంటికి పంపిస్తారని కాసు హెచ్చరించారు.

కాసు మహేశ్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే ,టీడీపీ నేత యరపతినేని సైతం అదే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను మారిపోయిన మనిషినని.. అదే పాత శ్రీనుని అయితే ప్రత్యర్థులు బతికుండేవారు కాదంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అభివృద్ధి జరిగింది టీడీపీ పాలనలోనేనని యరపతినేని చెప్పుకొచ్చారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ చేశారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×