E-Paper
Advertisement

Palnadu: పల్నాడులో పొలిటికల్ కాక.. కాసు వర్సెస్ యరపతినేని..

Palnadu: పల్నాడులో పొలిటికల్ కాక.. కాసు వర్సెస్ యరపతినేని..
Advertisement
Kasu-Yarapathineni

Palnadu: పల్నాడు రాజకీయాల్లో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. తాజాగా యరపతినేని చేసిన కామెంట్స్ కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు మహేష్ రెడ్డి. జగన్‌ ఆదేశాలతో ఒక్కడినే కట్టుబట్టలతో గురజాలకు వచ్చి.. ఓడించిన విషయాన్ని మరిచావా అంటూ ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గంలో గెలిచే దమ్ములేని యరపతినేని.. 151 సీట్లు గెలిపించుకున్న జగన్‌తో పోటీ పడతావా అని మండిపడ్డారు. ఇలాగే వాగితే గత ఎన్నికలో 28 వేల ఓట్లతో ఓడించిన ప్రజలు.. ఈసారి 48వేలతో ఇంటికి పంపిస్తారని కాసు హెచ్చరించారు.

కాసు మహేశ్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే ,టీడీపీ నేత యరపతినేని సైతం అదే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను మారిపోయిన మనిషినని.. అదే పాత శ్రీనుని అయితే ప్రత్యర్థులు బతికుండేవారు కాదంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అభివృద్ధి జరిగింది టీడీపీ పాలనలోనేనని యరపతినేని చెప్పుకొచ్చారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ చేశారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×