E-Paper
Advertisement

Fish @ Rs. 2 Lakhs: దేవుడా.. ఒక్క చేప ధర రూ. 2 లక్షలు.. ఎక్కడో తెలుసా?

Fish @ Rs. 2 Lakhs: దేవుడా.. ఒక్క చేప ధర రూ. 2 లక్షలు.. ఎక్కడో తెలుసా?
Advertisement

Single Fish Price is 2 Lakh Rupees: చేపలు పట్టే జాలర్లకు కొన్ని సార్లు ఎంత వెతికినా సరైన చేపలు దొరకవు. ఎన్ని చేపలు దొరికినా వాటిలో అద్భుతమైన చేపలు దొరకడం చాలా అరుదు. అదే ఒక్కసారి జాలర్ల చేతికి చిక్కాయంటే చాలు ఏకంగా వేలు, లక్షల్లోనే రేటు పలుకుతుంది. తాజాగా ఏపీలో అలాంటిదే ఓ ఘటన వెలుగుచూసింది. ఒక మత్స్యకారుడి చేతికి ఏకంగా లక్షల విలువ చేసే చేపలు చిక్కాయి. దీనికి సంబంధించిన ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

సాధారణంగానే పులుస చేపలు అత్యధిక ధర పలుకుతాయి. ఎందుకంటే వాటి రుచి, వాసన అనేది మాంసంప్రియులకు అంత మక్కువ. వేల రూపాయలు ఖర్చు చేసి మరి పులుస చేపలను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ పులుస చేపలకు మరో పేరు కూడా ఉంది. వీటినే కచ్చిడీ చేపలు అని కూడా అంటారు.

Advertisement

ఒక్క చేప అంత కొడితే రూ. 300 నుంచి రూ. 500లోపు ఉంటుంది. ఇక సీజన్, చేపలను బట్టి ఇక వేల రూపాయలు ఉంటాయి. కానీ ఏపీలో చేప మాత్రం ఏకంగా లక్షల రూపాయల ధర పలుకుతుంది. పులుస చేపలకు ధర ఎక్కువ ఉంటుందని తెలిసిందే.. కానీ మరీ లక్షల్లో ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. అంతర్వేదీ సముద్ర తీరంలో ఓ చేప ఏకంగా రూ. 2 లక్షలు పలికింది. రెండు కచ్చిడి చేపలు కలిపి రూ. 4 లక్షలు పలికింది. దీనిని డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేదిపల్లి పాలెం మినీ ఫిషింగ్ హార్బర్ లో దీనిని వేలం వేశారు. ఏకంగా రెండు చేపలకు రూ. 4 లక్షలు పలకడం హాట్ టాపిక్ గా మారింది. దీనిని కొనుగోలు చేసి తినాలంటే ఇక కోటిశ్వరులకు మాత్రమే సాధ్యం అని అందరూ చర్చించుకుంటున్నారు.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×