BigTV English
Advertisement

Purandeswari: “టిడ్కో ఇళ్లను బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన జగన్ “.. పురందేశ్వరి ఆరోపణ..

Purandeswari: “టిడ్కో ఇళ్లను బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన జగన్ “.. పురందేశ్వరి ఆరోపణ..

Purandeswari: బ్యాంకు నోటీసులపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. పాలకొల్లులో టిడ్కో ఇళ్ల సముదాయాన్ని పరిశీలించిన ఆమె లబ్దిదారులతో మాట్లాడారు. పాలకొల్లులో నిర్మించిన టిడ్కో ఇళ్లలో కనీస వసతులు కల్పించకుండా బాధితులకు ఇళ్లను ఇచ్చారన్నారు. మౌళిక వసతులు లేక బాధితులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.


కేంద్ర ప్రభుత్వం జిల్లాకు లక్షా 5 వేలకు పైగా ఇల్లు మంజూరు చేస్తే వాటిలో ఎన్ని ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు అందించారో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. ఆడుదాం ఆంధ్ర కాదని.. వైసీపీ ప్రభుత్వం ప్రజలతోనే ఆడుకుంటుందని విమర్శించారు.

మాట తప్పం ..మడమ తిప్పం అన్న ప్రభుత్వ నేతలు నేడు నాలుకలు మడత పెట్టి మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో నిరంకుశ పరిపాలన కొనసాగుతోందన్నారు. నరసాపురం – కోటిపల్లి రైల్వే లైన్ పనులకు కేంద్రం వాటా 75 శాతం నిధులు మంజూరు చేసినప్పటికీ.. రాష్ట్రం వాటా 25 శాతం విడుదల చేయకపోడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు.


Tags

Related News

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Big Stories

×