E-Paper
Advertisement

RGV Vyuham Movie : వ్యూహంలో వివేకా హత్య సీన్..వర్మ క్లారిటీ.. దేవినేనికి కౌంటర్..

RGV Vyuham Movie : వ్యూహంలో వివేకా హత్య సీన్..వర్మ క్లారిటీ.. దేవినేనికి కౌంటర్..
Advertisement
RGV Vyuham Movie updates

RGV Vyuham Movie updates(AP political news):

ఏపీ రాజకీయాలపై రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమాపై వర్మ మరో ట్విస్ట్ ఇచ్చారు. ఈ మూవీలో ఎవరూ చూపించని నిజాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందే సినిమా రెండు పార్టులుగా విడుదలవుతుందని ప్రకటించారు. సినిమాలో వివేక హత్య ఘటన ఉంటుందని వెల్లడించారు. నిందితులు కూడా దొరకుతారని తెలిపారు. వ్యూహం సినిమాలో నిజాలు చూపిస్తామని వర్మ అన్నారు.

Advertisement

మరోవైపు ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ షూటింగ్‌ చేయడంపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అభ్యంతరం తెలిపారు. ఆయన పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. జలహారతి ఇచ్చారు. పట్టిసీమ పథకం దండగని ప్రచారం చేసిన వైసీపీ నాయకులు ఏ మొహం పెట్టుకొని సినిమా షూటింగ్‌లు చేయిస్తున్నారని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే పట్టిసీమ పూర్తి చేశామన్నారు. 13 లక్షల ఎకరాలకు నీరు అందించామని చెప్పారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులను తిరిగి నిర్మిస్తామన్నారు.

ప్రాజెక్టులపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లను ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది తిలకించారని దేవినేని ఉమా చెప్పారు. రాంగోపాల్ వర్మకు దమ్ముంటే టీడీపీ నిర్మించిన ప్రాజెక్టులపై సినిమా తీయాలని సవాల్‌ విసిరారు. దేవినేని ఉమా వ్యాఖ్యలపై ఆర్జీవీ స్పందించారు. ఉమాకు నచ్చినట్టు తానెందుకు తీస్తానని కౌంటర్ ఇచ్చారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×