E-Paper
Advertisement

Road accident on Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం..ఇద్దరు స్పాట్ డెడ్

Road accident on Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం..ఇద్దరు స్పాట్ డెడ్
Advertisement

Road accident on Tirumala Ghat road Two Died: తిరుమలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీఎన్‌సీ చివరి మలుపు వద్ద బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

తిరుపతి నుంచి తిరుమలకు తమిళనాడుకు చెందిన ఓ దంపతులు బైక్ పై వెళ్తున్నారు. మార్గమధ్యలో జీఎన్‌సీ చివరి మలుపు వద్ద బైక్ స్కిడ్ అయింది. ఈ ఘటనలో ఆ బైక్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నేరుగా బస్సు కిందకు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అయితే మృతదేహాలు బస్సు కింద ఇరుక్కుపోవడంతో తీసేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడ్డారు. చివరికి క్రైన్ సహాయంతో బస్సు కింద ఇరుక్కున మృతదేహాలను బయటకు తీశారు.

Advertisement

Also Read: వైసీపీకి భారీ షాక్..పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అలాగే బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×