E-Paper
Advertisement

Krishna : కలెక్టరేట్‌లోకి త్రాచుపాము.. పరుగో పరుగు..

Krishna : కలెక్టరేట్‌లోకి త్రాచుపాము.. పరుగో పరుగు..
Advertisement
Krishna

Krishna : ఈమధ్య కాలంలో వన్యప్రాణులు జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తున్నాయి. పాములు, ఏనుగులు, ఎలుగుబంట్లు జనాల మధ్యకు వచ్చి.. కార్లు, స్కూటర్లు, చెట్లు ఎక్కేస్తున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్‌లో ఓ పాము కలకలం సృష్టించింది.

Advertisement

జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్‌ పక్కనే ఉన్న క్యాబిన్‌లోకి చేరిన త్రాచుపాము.. ఉద్యోగులను తీవ్ర భయబ్రాంతులకు గురి చేసింది. పామును చూసిన ఉద్యోగులు కార్యాలయం నుంచి బయటకు పరుగులు తీశారు. గంటపాటు సిబ్బందిని ముప్పతిప్పలు పెట్టింది.

అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. కలెక్టేట్‌కు చేరుకున్నారు సిబ్బంది. పాములు పట్టే వ్యక్తి సహాయంతో క్యాబిన్‌లో ఉన్న పామును పట్టుకుని నిర్మాణుష్య ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో కలెక్టరేట్‌ కార్యాలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×