E-Paper
Advertisement

Chandrababu :నా జీవిత ఆశయం ఇదే.. చంద్రబాబు ఆశ అదే..

Chandrababu :నా జీవిత ఆశయం ఇదే.. చంద్రబాబు ఆశ అదే..
Advertisement
chandrababu

Chandrababu : గోదావరి జలాల్ని రాయలసీమకు చేర్చడమే తన జీవిత ఆశయం అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన చంద్రబాబు.. టీడీపీ హయాంలో పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించినప్పుడు కొందరు ఎగతాళి చేశారని చెప్పారు. ఇప్పుడు అనంతపురం వస్తున్న నీళ్లు పట్టిసీమవే అని తెలిపారు. హంద్రీనీవా ఫేజ్‌-2లో బుక్కపట్నం రిజర్వాయర్ పూర్తి చేశామని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వం కనీసం కాలువలు తవ్వలేదని మండిపడ్డారు.

Advertisement

ఒక మూర్కుడు, ఒక అజ్ఞాని అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో జగన్‌ను చూస్తే అర్థం అవుతోందని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. వైసీపీకి పోయే టైమ్‌ దగ్గర పడిందని.. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అన్నారు. జగన్ అధికారంలోకి రాగానే 365 GO ద్వారా రాయలసీమలో 102 ప్రాజెక్టులు ప్రీ క్లోజ్ చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసుల వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. అక్రమ కేసులు పెట్టి.. పోలీసులు చిక్కుల్లో పడొద్దని హితవు పలికారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×