E-Paper
Advertisement

Trains Cancelled | మిచౌంగ్‌ తుఫాను.. 144 పైగా రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..

Trains Cancelled | మిచౌంగ్‌ తుఫాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 144కి పైగా రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారి సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం ఉదయం వాయుగుండంగా మారింది.

Trains Cancelled | మిచౌంగ్‌ తుఫాను.. 144 పైగా రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
Advertisement
ap news today telugu

Trains Cancelled(AP news today telugu):

మిచౌంగ్‌ తుఫాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 144కి పైగా రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారి సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం ఉదయం వాయుగుండంగా మారింది. ఈ అల్పపీడనం ఆదివారానికి తుఫానుగా బలపడనుంది. ఈ తుఫానుని మిచౌంగ్ తుఫాను అని నామకరణం చేశారు.

మిచౌంగ్ తుఫాను ప్రభావంతో ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని భారీ వర్షాలలు కురిసే అవకాశం ఉంది. ఈ కారణంగా డిసెంబర్ 3 నుంచి డెసెంబర్ 6వ తేదీ వరకు వివిధ రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరి కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు అయ్యాయి. రద్దైన రైళ్ల జాబితా ఇదే..

Advertisement

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×