E-Paper
Advertisement

Southwest Monsoon : చల్లని కబురు.. ఏపీలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం..

Southwest Monsoon : చల్లని కబురు.. ఏపీలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం..
Advertisement

Southwest Monsoon latest news(AP updates): ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తిరుపతి జిల్లా శ్రీహరి కోట సమీప ప్రాంతాలపై విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు శ్రీహరికోట, కర్ణాటక, తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి, శివమొగ్గ, హాసన్‌ ప్రాంతాలపై విస్తరించి ఉన్నాయని ఐఎండీ పేర్కొంది.

Advertisement

కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి పవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని వాతావరణశాఖ వివరించింది. వచ్చే 24గంటల్లో ఏపీలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తారిస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో వర్షాలు పడే అవకాశాముందని ప్రకటించింది.

మరోవైపు నైరుతి రుతుపవనాలు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో 3రోజులపాటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది.

Related News

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు.. ఆ నలుగురి మరణానికి అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×