BigTV English
Advertisement

Srikakulam: కాశీబుగ్గ గుడిలో తొక్కిసలాట.. రైలింగ్ కూలి స్పాట్‌లోనే 7 మంది..

Srikakulam: కాశీబుగ్గ గుడిలో తొక్కిసలాట.. రైలింగ్ కూలి స్పాట్‌లోనే 7 మంది..


Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 7 మంది భక్తులు మృతి చెందినట్టు సమాచారం. ఏకాదశి సందర్బంగా భారీగా భక్తులు తరలివచ్చారు. ఇంత సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేయలేకపోయారు. ఊహించని సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఒక్కసారిగా భక్తులు ముందుకు తోసుకువచ్చారు. దీంతో ఒక్కసారిగా రెయిలింగ్ ఊడిపోవడంతో అక్కడున్న వారంతా కింద పడిపోయారు. ఒకరిమీద ఒకరు పడటంతో ఊపిరి ఆడక మహిళా భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు, ఒక చిన్నారి మృతి చెందినట్టు సమాచారం. మరి కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి.


Related News

Samatha College: సమతా కాలేజీ వద్ద హై టెన్షన్.. నిరసనలు చేపట్టిన విద్యార్థి సంఘాలు

Kashibugga Temple: తిరుపతిలో అవమానం.. కోపంతో సొంత స్థలంలో గుడి

Hyderabad: హైదరాబాద్‌లో ఆడ దొంగలు.. అర్ధరాత్రి ఆటోలో వచ్చి మరీ చోరీలు

Hetero Drugs Company: హెటిరో కంపెనీ పై సంగారెడ్డి రైతుల తిరుగుబాటు.. తాడో పేడో తేల్చుకుందాం..

Guntur Road Accident: టిప్పర్ ఢీ కొని.. డ్యాన్సర్ మృతి

Miyapur: బాహుబలి క్రేన్‌తో .. హైడ్రా కూల్చివేతలు

Veerabrahmendra Swamy : బ్రహ్మంగారి నివాసాన్ని తిరిగి నిర్మిస్తాం – కడప జిల్లా కలెక్టర్

Big Stories

×