E-Paper
Advertisement

Guntur Road Accident: టిప్పర్ ఢీ కొని.. డ్యాన్సర్ మృతి

Guntur Road Accident: టిప్పర్ ఢీ కొని.. డ్యాన్సర్ మృతి
Advertisement

 

Advertisement

Guntur Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నరసరావుపేట మండలం ములకలూరు దగ్గర ఈ యాక్సిడెంట్ సంభవించింది. స్కూటీపై ఇద్దర మహిళలు ఆలయానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న టిప్పర్ లారీ అతి వేగంతో స్కూటీని ఢీ కొట్టింది. దీంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.. మరో మహిళ తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుంది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసుుల ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే బాధితులను హాస్పిటల్ కి తరలించారు. మృతురాలు ఒరిస్పా కి చెందిన నిషా గా తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

 

 

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×