E-Paper
Advertisement

Amaravati: అమరావతి కేసులో జగన్‌కు షాక్.. సుప్రీంకోర్టులో చుక్కెదురు..

Amaravati: అమరావతి కేసులో జగన్‌కు షాక్.. సుప్రీంకోర్టులో చుక్కెదురు..

Amaravati: అమరావతిపై ఏపీ సర్కారు ముందడుగు వేయడం లేదు. రాజధాని రైతులు పట్టు వీడటం లేదు. మూడు రాజధానులు వద్దు.. అమరావతినే ముద్దు.. అంటూ స్థానికులు హైకోర్టుకు వెళ్లారు. అమరావతి నిర్మాణం పూర్తి చేయాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. తాజాగా అక్కడా చుక్కెదురైంది.

అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరగా.. స్టే ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. కేసు విచారణ వీలైనంత త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేయగా.. సుప్రీంకోర్టు సున్నితంగా తిరస్కరించింది. ఈ కేసులో అనేక మంది ప్రతివాదులు ఉన్నారని.. వారందరి వాదనలు వినాల్సి ఉందని తెలిపింది. తాము ఇతర కేసులు కూడా విచారించాల్సి ఉందంటూ ఒకింత ఘాటుగానే స్పందించింది.

కనీసం వచ్చే నెలలోనైనా విచారణ జరపాలని ఏపీ తరఫు న్యాయవాదులు అభ్యర్థించగా.. కేసును జులై 11కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×