BigTV English
Advertisement

Nellore : నగల వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దొంగలు.. భారీగా బంగారం లూటీ..

Nellore :  నగల వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దొంగలు.. భారీగా బంగారం లూటీ..

Nellore : నగలు తాకట్టు పెట్టేందుకు వచ్చామంటూ బంగారు తాకట్టు వ్యాపారి ఇంట్లోకి ముగ్గురు దొంగలు చొరబడ్డారు. ఈ ఘటన నెల్లూరు నగరంలోని నిత్యం జనసంచారం ఎక్కువగా ఉండే దేవిరెడ్డివారి వీధిలో చోటుచేసుకుంది. దుండగులు ఇంట్లోకి చొరబడి సేట్ గేవార్చంద్ జైన్ (75), విమల జైన్ (66) వృద్ధ దంపతులపై దాడి చేశారు. దాదాపు 25 లక్షల విలువైన బంగారాన్ని అపహరించారు.


సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగల దాడిలో గాయపడిన వృద్ధ దంపతులను ఆసుపత్రికి తరలించారు.


Tags

Related News

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Spurious Ghee: కోటి సంతకాల సంగతి దేవుడెరుగు.. ముందు కల్తీ నెయ్యిలోనుంచి బయటపడేదెలా?

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

AP Cabinet Decisions: రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. మరిన్ని కీలక నిర్ణయాలు

Top 20 News @ 8 PM: కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఆరోపణలు, ఉపాధ్యాయుడు దాడి.. వినికిడి కోల్పోయిన విద్యార్ధి

Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు..!

Big Stories

×