BigTV English

Nellore : నగల వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దొంగలు.. భారీగా బంగారం లూటీ..

Nellore :  నగల వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దొంగలు.. భారీగా బంగారం లూటీ..

Nellore : నగలు తాకట్టు పెట్టేందుకు వచ్చామంటూ బంగారు తాకట్టు వ్యాపారి ఇంట్లోకి ముగ్గురు దొంగలు చొరబడ్డారు. ఈ ఘటన నెల్లూరు నగరంలోని నిత్యం జనసంచారం ఎక్కువగా ఉండే దేవిరెడ్డివారి వీధిలో చోటుచేసుకుంది. దుండగులు ఇంట్లోకి చొరబడి సేట్ గేవార్చంద్ జైన్ (75), విమల జైన్ (66) వృద్ధ దంపతులపై దాడి చేశారు. దాదాపు 25 లక్షల విలువైన బంగారాన్ని అపహరించారు.


సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగల దాడిలో గాయపడిన వృద్ధ దంపతులను ఆసుపత్రికి తరలించారు.


Tags

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×