BigTV English

Prakasam Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Prakasam Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Road Accident in Prakasam District

Road Accident in Prakasam District: ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలో అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు – ఆటో ఢీకొన్న ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. సోమవారం అర్థరాత్రి తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి, ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలు తీవ్రగాయాలయ్యాయి. కాగా.. ఆటోలో మంటలు చెలరేగి మృతుల్లో ఇద్దరు సజీవ దహనమైనట్లు సమాచారం.


సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాద స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం కంభం ఆసుపత్రికి తరలించారు. మృతులను బెస్తవారిపేట మండలం బార్లకుంట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More: నిరుద్యోగులకు ఉపశమనం.. ఒకేరోజు రెండు పరీక్షలపై ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం


Tags

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×