BigTV English
Advertisement

TTD Complaint to Police: నెయ్యి కల్తీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ

TTD Complaint to Police: నెయ్యి కల్తీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ

TTD Complaint to Police: తిరుమల తిరుపతి లడ్డూ ఘటనపై ఏపీలో పెద్ద దుమారమే రేగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. ఇతర పార్టీల నేతలు కూడా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఇందుకు సంబంధించి రాష్ట్ర సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ విచారణ చేయనున్నది.


Also Read: దుర్గగుడిలో అదే పరిస్థితి.. ప్రభుత్వం సీరియస్..

అయితే, తాజాగా టీటీడీ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏఆర్ డెయిరీ సంస్థపై చర్యలు తీసుకోవాలంటూ తిరుపతి తూర్పు పీఎస్ లో టీటీడీ అధికారులు చేశారు. నిబంధనలు అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేశారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ అందులో టీటీడీ కోరింది.


Also Read: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.400 కోట్లు విరాళం ఓ చరిత్ర.. చంద్రబాబు వెల్లడి

Related News

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Big Stories

×