TTD Security: తిరుమల తిరుపతి దేవస్థానంలో భద్రతా వైఫల్యం మరోసారీ కంటికి కనిపించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి ఓ భక్తుడు సెల్ఫోన్తో లోపలికి వెల్లి వీడియోతీసిన సంఘటన దర్షనమిచ్చింది. ఓ భక్తుడు వీడియో అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో శ్రీవారి దర్షనం కోసం వచ్చే భక్తుల భద్రత పర్యవేక్షణలో టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారీ భయట పడింది.
వైకుంట ద్వారం నుండి వచ్చే టప్పుడు ఓ భక్తుడు సెల్ ఫోన్తో ప్రవేశించాడు. అనంతరం కంపార్ట్మెంట్లలో దృశ్యాలు మోత్తం రికార్డ్ చేసి, తన ఇన్స్టాలో ఆ భక్తుడు పోస్ట్ చేసాడు. అయితే కంపార్ట్మెంట్లలోకి వెళ్లకముందే భక్తులను టీటీడీ సిబ్బంది తనికీ చేస్తారు. దీనిలో భాగంగా ఓ భక్తుడు కంపార్ట్మెంట్లలోకి సెల్ఫోన్తో వెళ్లడంతో టీటీడీ భద్రతా వైఫల్యం మరో సారీ బైట పడింది.
తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి సెల్ఫోన్తో వెళ్లిన భక్తుడు
కంపార్ట్మెంట్లలో దృశ్యాలు రికార్డ్ చేసి, ఇన్స్టాలో పోస్ట్ చేసిన భక్తుడు
కంపార్ట్మెంట్లలోకి వెళ్లకముందే భక్తులను తనిఖీ చేస్తున్న టీటీడీ సిబ్బంది
ఓ భక్తుడు కంపార్ట్మెంట్లలోకి సెల్… pic.twitter.com/btkEsvWE2o
— Telugu Feed (@Telugufeedsite) June 8, 2026