E-Paper
Advertisement

ఇరుకైన రంధ్రంలో చిక్కుకుని ఏపీ వాసి మృతి.. తిరువణ్ణామలై కొండపై దారుణం

ఇరుకైన రంధ్రంలో చిక్కుకుని ఏపీ వాసి మృతి.. తిరువణ్ణామలై కొండపై దారుణం
Advertisement

Andhra Devotee: తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైలో విషాద ఘటన చోటు చేసుకుంది. మోక్ష మార్గంలో దూరి తెలుగు భక్తుడు మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. గిరివలం మార్గంలోని ఇడుకు పిల్లయ్యార్ ఆలయంలో ఏపీ భక్తుడి మృతి చెందాడడు. మృతుడు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన మణికుమార్ (36) గా అధికారులు తెలిపారు.

శ్వాస తీసుకోవడంలో..

ఇరుకైన మార్గంలో శరీర బరువు కారణంగా చిక్కుకున్న భక్తుడు చిక్కున్నాడు. దీంతో బయటకు రాలేక శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో మణికుమార్‌ను అక్కడి స్థానికులు, తోటి భక్తులు కలిసి బయటకు తీసి 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Also read: ప్రధాన్ దిగారు.. ఇక దిగాల్సింది ప్రధాని మోదీయే.. వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్!

ఆస్పత్రికి చేరుకునేలోపే..

మణికుమార్‌ తిరువణ్ణామలై‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకునేలోపే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని అధికారులు తరలించారు. భక్తి శ్రద్దలతో దైవాన్ని తలుచుకూంటూ ఇరుకైన స్థలంలో ఉపిరి ఆడక చనిపోవడంతో అక్కడి ప్రాంతం అంతా విషాదచాయలు అలుముకున్నాయి.

Advertisement

Also read: Keesara Crime: ఆరో తరగతి బాలికపై.. ఇద్దరు అన్నలు, మేనమామ అఘాయిత్యం!

Related News

ఏ ముఖం పెట్టుకుని బీసీ గర్జన చేస్తావ్ జగన్?.. మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్!

ప్రధాన్ దిగారు.. ఇక దిగాల్సింది ప్రధాని మోదీయే.. వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్!

అల్లూరి జిల్లా స్కూల్‌లో మత్తు మాస్టర్.. ఫుల్లుగా తాగోచ్చి బెంచీపై పడిపోయిన టీచర్!

ఆగస్టు నుంచి ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన!

తిరుమల జపాలీ తీర్థంలో విచిత్ర సంఘటన.. కుళాయిల్లో వస్తున్న తెల్లటి నీరు!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో కోఆపరేటివ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

అస్సాం ప్రజలకు అండగా ఏపీ.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×