E-Paper
Advertisement

తిరుమల జపాలీ తీర్థంలో విచిత్ర సంఘటన.. కుళాయిల్లో వస్తున్న తెల్లటి నీరు!

తిరుమల జపాలీ తీర్థంలో విచిత్ర సంఘటన.. కుళాయిల్లో వస్తున్న తెల్లటి నీరు!
Advertisement

Tirumala Miracle: తిరుమలలో మహా అద్భుతం జరిగిందరి భక్తుల అంటున్నారు. తిరుమల కొండల్లో దట్టమైన అడవి ప్రాంతంలో జపాలి తీర్థం కలదు. ఇక్కడ ఆంజనేయస్వామి ఆలయం ఉంటుంది. అయితే అక్కడి ప్రదేశంలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం తాగునీటి కుళాయిలు ఎర్పాటు చేశారు. దీనిలో గత కొన్ని రోజులుగా కులాయిలో నుండి తెల్లటి నీరు వస్తుంది. దీంతో ఈ సంఘటన అక్కడి భక్తులను ఆశ్యర్యానికి గురిచేస్తుంది.

తెల్లటి నీరు..

జపాలి తీర్థం వద్ద నీరు తెల్లగా మారడంతో దైవానుగ్రహం వల్లే ఇలా నీరు పాల వలే తెల్లగా వస్తున్నాయిని కొందరు భక్తులు కొనియాడారు. తిరుమలలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న తాగునీటి కుళాయిల్లో తెల్లటి నీరు వస్తోందని భక్తులు తెలిపారు. తిరుమలలో గత కొన్ని రోజుల నుంచి నీరు ఇలానే వస్తోందని అక్కడి సిబ్బంది తెలిపారు.

Advertisement

Also read: Rythu Bima: తెలంగాణ రైతులకు షాకింగ్ న్యూస్.. ఆగిపోనున్న రైతు బీమా పథకం!

నీటిలో రుచిలో..

తెల్లగా వచ్చిన నీటిలో రుచిలో ఇప్పడి వరకు ఎలాంటి మార్పురాలేదని అక్కడ పలువురు భక్తులు చెబుతున్నారు. దీంతో దీనిపై టీటీడీ అధికారులు నీటి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌‌కు పరీక్షించడానికి పంపిచారు.

Advertisement

Also read: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై.. మంత్రి పొన్నం షాకింగ్ కామెంట్స్!

Related News

అల్లూరి జిల్లా స్కూల్‌లో మత్తు మాస్టర్.. ఫుల్లుగా తాగోచ్చి బెంచీపై పడిపోయిన టీచర్!

ఆగస్టు నుంచి ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో కోఆపరేటివ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

అస్సాం ప్రజలకు అండగా ఏపీ.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు!

స్కూలుకు ఫుల్లుగా తాగొచ్చిన టీచర్.. స్కూల్‌లో ఏం చేశాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. యాక్టివ్ కేసుల సంఖ్య ఎంతో తెలుసా?

మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో కలకలం.. భర్త, అత్తమామలతో సహా 11 మందిపై మందిపై గృహ హింస కేసు

Big Stories

Advertisement
×