E-Paper
Advertisement

Visakhapatnam news: విశాఖలో ప్రభుత్వ శాఖలకు త్వరలో భవనాలు

Visakhapatnam | ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం నుంచి పరిపాలన అందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Visakhapatnam news: విశాఖలో ప్రభుత్వ శాఖలకు త్వరలో భవనాలు
Advertisement
Visakhapatnam latest news

Visakhapatnam latest news(Andhra pradesh today news):

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం నుంచి పరిపాలన అందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

విశాఖపట్నంలోని రిషికొండ మిలీనియం టవర్స్‌లో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement


మంత్రులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులకు భవనాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాల కోసం 2.27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భూమిని కేటాయిస్తున్నట్ల ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రభుత్వ కమిటీ నివేదిక మేరకు కార్యాలయాలతోపాటు ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన కోసం భవనాల వినియోగించుకునేందుకు ఈ భూమి కేటాయించినట్లు సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

రుషికొండతోపాటు ఆంధ్రా వర్సిటీ, చినగదిలి సమీపంలో భవనాలు కేటాయించారు. అలాగే ఎండాడ, హనుమంత్వాక ప్రాంతాల్లో పలు శాఖలకు కేటాయించారు.

ఆర్థిక, గ్రామవార్డు సచివాలయ, జీఏడీ, ఇంధన మినహా ఇతర శాఖలకు భవనాలు కేటాయించారు. అయితే సీఎం క్యాంపు కార్యాలయం ఎక్కడో ఈ జీవోలో ప్రభుత్వం వెల్లడించలేదు.

సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు విశాఖ నుంచి త్వరలోనే పరిపాలన ప్రారంభిస్తామని చెప్పారు. పలు మిడీయా సమావేశాల్లో సీఎం జగన్ మాట్లాడుతూ.. డిసెంబర్‌లోపే విశాఖ నుంచి పరిపాలన జరుగుతుందని చెప్పారు.

Tags

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×