BigTV English

AP Elections 2024: ఏపీలో కొనసాగుతున్న పోలింగ్.. పోటెత్తిన ఓటర్లు!

AP Elections 2024: ఏపీలో కొనసాగుతున్న పోలింగ్.. పోటెత్తిన ఓటర్లు!

AP Lok Sabha Elections 2024: ఏపీ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు జనం పోటెత్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా అనేక పోలింగ్ బూత్ లతో ఓటర్లు బారులు తీరారు. పలు చోట్ల హింసాత్మక దాడులు జరిగినా వాటిని పట్టించుకోకుండా ఓటర్లు ఓటు వేస్తున్నారు.


సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసినా అప్పటికే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. ఈసీ కూడా వారికి అవకాశం కల్పించింది. సాయంత్రం 5 గంటల వరకు 68 శాతం పోలింగ్ నమోదయింది.ఇంకా చాలా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుందని సీఈవో తెలిపారు. రాత్రి 10 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. కురుపాం, పాలకొండ, సాలూరులో 5 గంటలకు ముగిసింది. 6 గంటలకే పోలింగ్  సమయం ముగిసినా కొన్ని ప్రాంతాల్లో జనం క్యూ లైన్లలో వేచి ఉన్నారు. వారందరికీ ఓటు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామని  అధికారులు తెలిపారు.


Also Read: ఏపీలో గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగింది: ఎంకే మీనా

Related News

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Big Stories

×