BigTV English
Advertisement

AP Elections 2024: ఏపీలో కొనసాగుతున్న పోలింగ్.. పోటెత్తిన ఓటర్లు!

AP Elections 2024: ఏపీలో కొనసాగుతున్న పోలింగ్.. పోటెత్తిన ఓటర్లు!

AP Lok Sabha Elections 2024: ఏపీ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు జనం పోటెత్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా అనేక పోలింగ్ బూత్ లతో ఓటర్లు బారులు తీరారు. పలు చోట్ల హింసాత్మక దాడులు జరిగినా వాటిని పట్టించుకోకుండా ఓటర్లు ఓటు వేస్తున్నారు.


సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసినా అప్పటికే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. ఈసీ కూడా వారికి అవకాశం కల్పించింది. సాయంత్రం 5 గంటల వరకు 68 శాతం పోలింగ్ నమోదయింది.ఇంకా చాలా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుందని సీఈవో తెలిపారు. రాత్రి 10 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. కురుపాం, పాలకొండ, సాలూరులో 5 గంటలకు ముగిసింది. 6 గంటలకే పోలింగ్  సమయం ముగిసినా కొన్ని ప్రాంతాల్లో జనం క్యూ లైన్లలో వేచి ఉన్నారు. వారందరికీ ఓటు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామని  అధికారులు తెలిపారు.


Also Read: ఏపీలో గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగింది: ఎంకే మీనా

Related News

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

Big Stories

×