E-Paper
Advertisement

Abrar Ahmed-Sanju Samson: అబ్రార్ కు ఇచ్చిప‌డేసిన‌ టీమిండియా ప్లేయ‌ర్లు..సంజూ ముందు ఓవ‌రాక్ష‌న్ చేస్తే అంతేగా

Abrar Ahmed-Sanju Samson: అబ్రార్ కు ఇచ్చిప‌డేసిన‌ టీమిండియా ప్లేయ‌ర్లు..సంజూ ముందు ఓవ‌రాక్ష‌న్ చేస్తే అంతేగా
Advertisement

Abrar Ahmed – Sanju Samson: ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ ఫైన‌ల్ మ్యాచ్ ఆదివారం జ‌రిగిన నేప‌థ్య‌లో.. పాకిస్థాన్ బౌల‌ర్ అబ్రార్ అహ్మద్ కు టీమిండియా ప్లేయ‌ర్లు ఇచ్చిప‌డేశారు. సంజూ శాంసన్ వికెట్ తీసి… ఓవ‌ర్ గా రియాక్ట్ అయ్యాడు అబ్రార్ అహ్మద్. త‌ల అటు ఇటు ఊపుతూ….బీహేవ్ చేశాడు. అయితే.. ఈ మ్యాచ్ లో విజ‌యం సాధించి.. ఛాంపియ‌న్ అయిన త‌ర్వాత… అబ్రార్ అహ్మద్ కు కౌంట‌ర్ ఇచ్చారు. అచ్చం అబ్రార్ అహ్మద్ చేసిన‌ట్లుగానే ఇమిటేట్ చేశారు టీమిండియా ప్లేయ‌ర్లు. ఇక ఈ స‌న్నివేశంలో అక్క‌డే ఉన్న సంజూ శాంస‌న్… ప‌గ‌ల‌ప‌డి న‌వ్వాడు. ఈ సంఘ‌ట‌న వైర‌ల్ గా మారింది.

Also Read: Suryakumar Yadav Catch: సూర్య కుమార్ నాటౌటా…? వివాదంగా క్యాచ్ ఔట్‌…పాకిస్థాన్ కు అంపైర్లు అమ్ముడుపోయారా?

అబ్రార్ కు అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చిన టీమిండియా ప్లేయ‌ర్లు

Advertisement

పాకిస్తాన్ బౌల‌ర్ అబ్రార్ అహ్మద్ మంచి ఎంట‌ర్ టైన‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే. వికెట్ తీసిన ప్ర‌తీసారి… ఏదో ఒక ఎక్స్ ప్రెష‌న్ ఇచ్చి.. అంద‌రినీ ఆక‌ట్టుకుంటాడు. ఈ త‌రుణంలోనే… ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ ఫైన‌ల్ మ్యాచ్ లో సంజూ శాంస‌న్ మంచి ఊపులో ఉండ‌గా.. అత‌న్ని పాకిస్తాన్ బౌల‌ర్ అబ్రార్ అహ్మద్ ఔట్ చేశాడు. ఇక వికెట్ తీసిన సంతోషంలో… త‌ల అటు ఇటు ఊపుతో సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నాడు పాకిస్తాన్ బౌల‌ర్ అబ్రార్ అహ్మద్. అయితే..ఆ విష‌యాన్ని గుర్తు పెట్టుకున్న టీమిండియా ప్లేయ‌ర్లు జితేష్ శ‌ర్మ‌, అర్ష్ దీప్ సింగ్, హ‌ర్శిత్ రాణా… అబ్రార్ అహ్మద్ ట్రీట్ మెంట్ ఇచ్చారు. అచ్చం అత‌ని లాగే… సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. సంజూ శాంస‌న్ ను ముందు నిల‌బెట్టి… త‌ల అటు ఇటు ఊపుతో సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు టీమిండియా ప్లేయ‌ర్లు జితేష్ శ‌ర్మ‌, అర్ష్ దీప్ సింగ్, హ‌ర్శిత్ రాణా. ఈ వీడియో వైర‌ల్ గా మారింది. ఈ వీడియోను చూసిన అభిమానులు… సూప‌ర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను చిత్తు చేసిన టీమిండియా

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ఏకంగా ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టును చిత్తుచిత్తు చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా రానించడంతో టీమ్ ఇండియా గ్రాండ్… విక్టరీ కొట్టింది. 20 పరుగులకే మూడు వికెట్లు నష్టపోయిన టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చాడు తిలక్ వర్మ. అయితే మ్యాచ్ గెలిచిన అనంతరం ట్రోఫీ కూడా అందుకోలేదు టీమిండియా. పాకిస్తాన్ అధికారి నఖ్వి చేతుల మీదుగా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ అందుకోవడం ఇష్టం లేక… టీమిండియా ప్లేయర్లు ట్రోఫీని తీసుకోలేదు. ఆ ట్రోఫీని తీసుకోకుండా…. కచ్చితంగా ఇండియాకు ఆ ట్రోఫీని పంపించాల్సి ఉంటుంది. పంపించ‌పోతే.. త‌మ స‌త్తా ఏంటో చూపిస్తామ‌ని ఇప్ప‌టికే బీసీసీఐ అధికారి సైకియా వార్నింగ్ ఇచ్చాడు.

Advertisement

Also Read: IND Vs PAK : టీమిండియాను ఓడించేందుకు పాక్ కుట్రలు… గాయమైనట్లు నాటకాలు ఆడి.. అచ్చం రిషబ్ పంత్ నే దించేశాడుగా

Related News

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

Big Stories

Advertisement
×