BigTV English
Advertisement

AP Elections : వైసీపీలో ఎమ్మెల్యే సీట్ల రచ్చ.. పి.గన్నవరం నేతలు రాజీనామా హెచ్చరిక..

AP Elections : వైసీపీలో ఎమ్మెల్యే సీట్ల రచ్చ.. పి.గన్నవరం నేతలు రాజీనామా హెచ్చరిక..

AP Elections : వైసీపీలో ఎమ్మెల్యే సీట్లు కోసం రగడ సాగుతోంది.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో అధికారపార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకి టికెట్ కేటాయించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.


మామిడికుదురు మండలం నగరంలోని ఎమ్మెల్యే స్వగృహం వద్ద నియోజకవర్గ వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు సమావేశం అయ్యారు. సర్పంచ్లు, ఎంపీటీసిలంతా కలసి తాడేపల్లికి పయనమయ్యారు. ఒకవేళ చిట్టిబాబుకి టిక్కెట్ ఇవ్వకపోతే.. తాము పార్టీని వీడేందుకు సిద్ధమంటున్నారు.

ఇప్పటికే పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును సీఎం జగన్ తాడేపల్లికి పిలిచి మాట్లాడారు. మరోవైపు ఈ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా అమలాపురం ఎంపీ చింతా అనురాధను బరిలోకి దించాలని భావిస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలోనే ఎమ్మెల్యే చిట్టిబాబు అనుచరులు రాజీనామా హెచ్చరికలు చేస్తున్నారు.


Related News

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Spurious Ghee: కోటి సంతకాల సంగతి దేవుడెరుగు.. ముందు కల్తీ నెయ్యిలోనుంచి బయటపడేదెలా?

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

AP Cabinet Decisions: రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. మరిన్ని కీలక నిర్ణయాలు

Top 20 News @ 8 PM: కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఆరోపణలు, ఉపాధ్యాయుడు దాడి.. వినికిడి కోల్పోయిన విద్యార్ధి

Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు..!

Big Stories

×