E-Paper
Advertisement

AP Elections : వైసీపీలో ఎమ్మెల్యే సీట్ల రచ్చ.. పి.గన్నవరం నేతలు రాజీనామా హెచ్చరిక..

AP Elections : వైసీపీలో ఎమ్మెల్యే సీట్ల రచ్చ.. పి.గన్నవరం నేతలు రాజీనామా హెచ్చరిక..

AP Elections : వైసీపీలో ఎమ్మెల్యే సీట్లు కోసం రగడ సాగుతోంది.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో అధికారపార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకి టికెట్ కేటాయించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

మామిడికుదురు మండలం నగరంలోని ఎమ్మెల్యే స్వగృహం వద్ద నియోజకవర్గ వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు సమావేశం అయ్యారు. సర్పంచ్లు, ఎంపీటీసిలంతా కలసి తాడేపల్లికి పయనమయ్యారు. ఒకవేళ చిట్టిబాబుకి టిక్కెట్ ఇవ్వకపోతే.. తాము పార్టీని వీడేందుకు సిద్ధమంటున్నారు.

ఇప్పటికే పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును సీఎం జగన్ తాడేపల్లికి పిలిచి మాట్లాడారు. మరోవైపు ఈ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా అమలాపురం ఎంపీ చింతా అనురాధను బరిలోకి దించాలని భావిస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలోనే ఎమ్మెల్యే చిట్టిబాబు అనుచరులు రాజీనామా హెచ్చరికలు చేస్తున్నారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×