BigTV English

AP Elections : వైసీపీలో ఎమ్మెల్యే సీట్ల రచ్చ.. పి.గన్నవరం నేతలు రాజీనామా హెచ్చరిక..

AP Elections : వైసీపీలో ఎమ్మెల్యే సీట్ల రచ్చ.. పి.గన్నవరం నేతలు రాజీనామా హెచ్చరిక..

AP Elections : వైసీపీలో ఎమ్మెల్యే సీట్లు కోసం రగడ సాగుతోంది.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో అధికారపార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకి టికెట్ కేటాయించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.


మామిడికుదురు మండలం నగరంలోని ఎమ్మెల్యే స్వగృహం వద్ద నియోజకవర్గ వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు సమావేశం అయ్యారు. సర్పంచ్లు, ఎంపీటీసిలంతా కలసి తాడేపల్లికి పయనమయ్యారు. ఒకవేళ చిట్టిబాబుకి టిక్కెట్ ఇవ్వకపోతే.. తాము పార్టీని వీడేందుకు సిద్ధమంటున్నారు.

ఇప్పటికే పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును సీఎం జగన్ తాడేపల్లికి పిలిచి మాట్లాడారు. మరోవైపు ఈ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా అమలాపురం ఎంపీ చింతా అనురాధను బరిలోకి దించాలని భావిస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలోనే ఎమ్మెల్యే చిట్టిబాబు అనుచరులు రాజీనామా హెచ్చరికలు చేస్తున్నారు.


Related News

Tirumala Brahmotsavam 2025: తిరుమల బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు..

AP Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ అంటే?

Kakinada: స్వదేశానికి కాకినాడ మత్స్యకారులు.. ఎంపీ సానా సతీష్ బాబు ప్రయత్నాలు సఫలం

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

Perni nani Vs Balakrishna: కూటమిపై ‘మెగా’ అస్త్రం.. పుల్లలు పెట్టేందుకు బాలయ్యను వాడేస్తున్నపేర్ని నాని

Ysrcp Assembly: అసెంబ్లీకి రావట్లేదు సరే.. మండలిలో అయినా సంప్రదాయాలు పాటించరా?

AU Student Death: ఏపీ అసెంబ్లీలో AU విద్యార్ధి మణికంఠ మృతిపై చర్చ

Jagan: యూరప్‌ టూర్‌‌కు గ్రీన్‌సిగ్నల్.. వెళ్లాలా-వద్దా అనే డైలామాలో జగన్, కారణం అదేనా?

Big Stories

×