BigTV English

YCP : వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే : డీఎల్ రవీంద్రారెడ్డి

YCP : వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే : డీఎల్ రవీంద్రారెడ్డి

YCP : వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ నేత డీఎల్ రవీంద్రారెడ్డి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే అవినీతి మొదలుపెట్టారని తెలిపారు. దివాలా అంచున ఉన్న బైజూస్ తో ఒప్పందం కుదుర్చుకొని 1466 కోట్ల ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారంటూ ఆరోపించారు.


బైజూస్ కంటెంట్ కేరళ లాంటి రాష్ట్రాలు వ్యతిరేకిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం వెనుక కడప జిల్లాకు చెందిన ఇద్దరు రెడ్డి నేతలు చక్రం తిప్పారన్నారు. అవినీతికి తావు లేకుండా పరిపాలిస్తానని చెప్పిన జగన్.. నేడు దేనినీ వదలకుండా దోచుకుంటున్నారని విమర్శించారు.


Tags

Related News

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Big Stories

×