BigTV English
Advertisement

YCP : వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే : డీఎల్ రవీంద్రారెడ్డి

YCP : వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే : డీఎల్ రవీంద్రారెడ్డి

YCP : వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ నేత డీఎల్ రవీంద్రారెడ్డి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే అవినీతి మొదలుపెట్టారని తెలిపారు. దివాలా అంచున ఉన్న బైజూస్ తో ఒప్పందం కుదుర్చుకొని 1466 కోట్ల ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారంటూ ఆరోపించారు.


బైజూస్ కంటెంట్ కేరళ లాంటి రాష్ట్రాలు వ్యతిరేకిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం వెనుక కడప జిల్లాకు చెందిన ఇద్దరు రెడ్డి నేతలు చక్రం తిప్పారన్నారు. అవినీతికి తావు లేకుండా పరిపాలిస్తానని చెప్పిన జగన్.. నేడు దేనినీ వదలకుండా దోచుకుంటున్నారని విమర్శించారు.


Tags

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×