BigTV English

Manipur : డ్రైవర్ నిర్లక్ష్యం.. బస్సు బోల్తా..16 మంది విద్యార్ధినులు దుర్మరణం..

Manipur : డ్రైవర్ నిర్లక్ష్యం.. బస్సు బోల్తా..16 మంది విద్యార్ధినులు దుర్మరణం..

Manipur : మణిపూర్‌ నోనీ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 15 మంది విద్యార్ధినులు మృతి చెందారు. 20 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. మణిపూర్ రాష్ట్రం.. నోని జిల్లాలో థంబాల్నూ స్కూల్ విద్యార్ధులు స్టడీ టూర్‌కి బయలుదేరారు.


విద్యార్ధులు, విద్యార్ధినులు వేరు వేరు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. బస్సు లాంగ్‌సాయ్ వద్దకు వెళ్లగానే అక్కడ ములుపు తీసుకునే క్రమంలో డ్రైవర్ కంట్రోల్ తప్పాడు. డ్రైవర్ తప్పిదం వల్ల బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. వెంటనే స్థానికులు వచ్చి చూడగా..అనేక మందికి తీవ్రగాయాలయ్యాయి.

15 మందికి పైగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం దుర్ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి సహాయకచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం పై మణిపూర్ రాష్ట్ర సీఎం ఎన్. బీరేన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


Tags

Related News

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Big Stories

×