BigTV English

YS Jagan: ఎమ్మెల్సీ ఎన్నికలపై జగన్ ఫోకస్.. విశాఖ నేతలతో భేటీ

YS Jagan: ఎమ్మెల్సీ ఎన్నికలపై జగన్ ఫోకస్.. విశాఖ నేతలతో భేటీ
Advertisement

YS Jagan: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్ పెంచారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లా నేతలతో జగన్ మంగళ, బుధ వారాల్లో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఉమ్మడి విశాఖలో ఐదు నియోజకవర్గాలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీలతో జగన్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే రేపు, ఎల్లుండి మిగిలిన నియోజకవర్గాల్లోని నేతలో ఆయన సమావేశం కానున్నారు.


ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో భేటీ కారణంగా ఇతర నేతలెవరూ జగన్‌ను కలిసేందుకు అవకాశం లేదని వైసీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం వైసీపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


Related News

Pithapuram Govt Hospital: పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి.. విచారణకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం

AP Schools Holiday: ఏపీలో అతి భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

CM Chandrababu: పెట్టుబడుల వేటలో సీఎం చంద్రబాబు.. యూఏఈలో వరుస భేటీలు

Bhimavaram DSP Issue: డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్.. భీమవరం డీఎస్పీ వెరీగుడ్ అంటూ రఘురామ కీలక వ్యాఖ్యలు

TDP On Tuni Incident: తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు.. తుని ఘటనపై టీడీపీ సంచలన పోస్ట్

Nara Lokesh Tour: ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి లోకేశ్ బిజీబిజీ.. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా భేటీలు

Heavy Rains In AP: బంగాళాఖాతంలో వాయుగుండం.. కోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాలు.. ఏపీ ప్రభుత్వం అలర్ట్

Inter Students: ఏపీలో ఇంటర్ స్టూడెంట్స్ ఎంజాయ్.. కలిసొచ్చిన అరమార్క్, పాతవారిని నో ఛాన్స్

Big Stories

×