E-Paper
Advertisement

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Vahana yoga for yew year : నూతన సంవత్సరంలో వాహన యోగం కలగాలంటే……
AP BRS: బీఆర్ఎస్ లోకి ఏపీ సిట్టింగులు.. సంక్రాంతి తర్వాత చేరికలు.. కేసీఆర్ సంచలనం
Revanth Reddy: సర్పంచుల కోసం పోరాటం ఆగదు.. రేవంత్ రెడ్డి కదనోత్సాహం
BRS: ద్రోహం, వెన్నుపోటు.. బీఆర్ఎస్ పై వైసీపీ అటాక్ షురూ.. అంతా గేమ్ ప్లానేనా?
Mahesh Babu: పాకెట్ మనీ మొత్తం ఇచ్చేసింది.. మహేశ్‌ ఫౌండేషన్‌కు సితార డొనేషన్..
BRS: జగన్ కోసమే ఏపీలో బీఆర్ఎస్సా?.. పవన్ కల్యాణ్ ఊరుకుంటారా?
Drugs: డ్రగ్స్ కేసులో హీరోయిన్ భర్త అరెస్ట్.. టాలీవుడ్ ప్రముఖులకు లింకులు?
BRS: కాపు కాస్తారా?.. ఏపీలో బీఆర్ఎస్ వ్యూహం ఇదేనా?
TDP : గుంటూరు తొక్కిసలాట దుర్ఘటనపై మాటల యుద్ధం.. తప్పెవరిది..?
Byri naresh : ఉద్దేశ్యపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు.. బైరి నరేష్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు..
Revanthreddy : పంచాయతీల నిధుల కోసం కాంగ్రెస్ పోరాటం..రేవంత్ అరెస్ట్..
Pawan : ఏలూరులో టెన్షన్.. హరిరామజోగయ్యకు పవన్ ఫోన్.. చింతమనేని అరెస్ట్..
TDP : టీడీపీ సభలో తొక్కిసలాటపై కేసు నమోదు.. దుర్ఘటన ఎలా జరిగిందంటే..?
Supreme court : ఆ నిర్ణయం సరైనదే…పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Supreme court : ఆ నిర్ణయం సరైనదే…పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Supreme court : పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెద్దనోట్ల రద్దును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. జస్టిస్‌ ఎన్‌.ఎ.నజీర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. పెద్దనోట్ల రద్దును ధర్మాసనంలోని నలుగురు సభ్యులు సమర్థించారు. ఒకరు వ్యతిరేకించారు. పెద్దనోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా లేదని.. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య సంప్రదింపులు జరిగిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని జస్టిస్‌ గవాయ్‌ వివరించారు. 2016 నవంబర్‌ […]

vaikunta ekadasi : వైకుంఠ ఏకాదశి వైభవం.. భక్తులతో ఆలయాలు కిటకిట..

vaikunta ekadasi : వైకుంఠ ఏకాదశి వైభవం.. భక్తులతో ఆలయాలు కిటకిట..

vaikunta ekadasi: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. తిరుమల, యాదాద్రి, అన్నవరం, భద్రాచలం, ద్వారక తిరుమల, మంగళగిరి, విజయవాడలోని ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి. తిరుమలలో అర్ధరాత్రి 12.05 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలను ప్రారంభించారు. ముందుగా అత్యంత ప్రముఖులు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా […]

Big Stories

×