E-Paper
Advertisement

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

One World One Family Cup 2024 : టీ20 మ్యాచ్.. యువరాజ్ టీమ్ పై సచిన్ జట్టు గెలుపు..!
RRB ALP Recruitment 2024 : రైల్వేలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు.. వీరు మాత్రమే అర్హులు..!
Evening Snacks : ఈ సమయంలో స్నాక్స్ తింటున్నారా..? హెల్త్ రిస్క్‌లో పడ్డట్లే..!
PM Modi :  చిన్నతనం గుర్తు చేసుకున్న మోదీ ..  బహిరంగ సభలో భావోద్వేగం..
Eagle : ఈగల్ రిలీజ్ వివాదం.. సోలో డేట్ ఇవ్వండి.. ఫిల్మ్ ఛాంబర్ కు నిర్మాణ సంస్థ లేఖ..
Chandrababu : వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్.. 82 రోజుల్లో ప్రభుత్వ పతనం ఖాయం..

Chandrababu : వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్.. 82 రోజుల్లో ప్రభుత్వ పతనం ఖాయం..

Chandrababu : రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని.. 82 రోజుల్లో పతనం తప్పదన్నారు. టీడీనీ ఆధ్వర్యంలో 'రా కదలి రా' బహిరంగ సభను తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించారు. ఈ సభలో వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. సీఎం జగన్ ఎన్నికల సందర్భంలో వెంకటగిరి తలరాత మారుస్తామని పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారన్నారు. మరి తలరాత మారిందా ? అని బాబు ప్రశ్నించారు. వైసీపీలో ఉండే ఆనం రాంనారాయణరెడ్డి.. జగన్‌ పాలన బాగోలేదని చెప్పారన్నారు. ఆనం.. ప్రజాహితం కోసం మాట్లాడితే దూరం పెట్టారన్నారు. సీనియర్లను కూడా లెక్కపెట్టని అహంకారం జగన్‌ది అని చంద్రబాబు దుయ్యబట్టారు.

Ayodhya Ram Mandir On Wheels : నడిచే రామ మందిరం..  భక్తుడి వినూత్న ఆవిష్కరణ..
Bilkis Bano Case : “ఆదివారం నాటికి లొంగిపోవాలి”.. బిల్కిస్ బానో కేసు దోషులకు సుప్రీం ఆదేశాలు..
Nasa Robo : ‘డీప్ స్పేస్’లో నాసా బిల్డర్ రోబోలు..!
Hyderabad :  ఇద్దరి యువతులపై దాడి.. భయంతో  నిందితుడు ఆత్మహత్య..
Mary Millben : భారత్‌కు మోదీ అత్యుత్తమ నాయకుడు.. మరోసారి ప్రధానిగా ఎన్నికవ్వాలి..
Ayodhya : నిఘా నీడలో అయోధ్య.. ఆలయ పరిసరాల్లో పటిష్ట భద్రత..
Jupally Krishna Rao : ‘బంగారు తెలంగాణ అని అప్పుల కుప్పగా మార్చారు’.. బీఆర్ఎస్‌పై మంత్రి జూపల్లి ఫైర్..

Jupally Krishna Rao : ‘బంగారు తెలంగాణ అని అప్పుల కుప్పగా మార్చారు’.. బీఆర్ఎస్‌పై మంత్రి జూపల్లి ఫైర్..

Jupally Krishna Rao : తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగానే అదానీని సీఎం రేవంత్‌ రెడ్డి కలిశారని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం బంగారుపళ్లెం కాదు.. అప్పుల కుప్పగా మార్చారని పేర్కొన్నారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారని తెలిపారు. రూ.40 వేల కోట్లు వడ్డీలకే పోతోందని వాపోయారు. గాంధీ భవన్‌లో మంత్రి మాట్లాడుతూ బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకు పార్లమెంటులో బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని గుర్తుచేశారు. ఇరుపార్టీల స్నేహాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. అందువల్లే రూ.వేల కోట్లు కుమ్మరించినా.. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలవలేదని చెప్పారు.

BRS Kokapet Land : కోకాపేటలో బీఆర్ఎస్ కు 11 ఎకరాలు.. వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్
Nagarkurnool : ఆభరణాల కోసం వృద్ధురాలు హత్య.. నిందితుడు దొరికాడు ఇలా..!

Big Stories

×