BigTV English

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Kavitha : విచారణకు హాజరుకాలేను.. ఈడీకి కవిత మెయిల్..
Peddapalli : చెక్ డ్యామ్ కూల్చేందుకు కుట్ర.. దుండగుల ప్రయత్నం విఫలం..
Maldives India Conflict | భారత్ – మాల్దీవ్స్ మధ్య పెరుగుతున్న వైరం.. ఈ చిచ్చు ఎలా మొదలైంది?
Kim Jong Un : సూదిమొనంత ఆక్రమించినా సహించం.. దక్షిణ కొరియాను హెచ్చరించిన కిమ్‌..

Kim Jong Un : సూదిమొనంత ఆక్రమించినా సహించం.. దక్షిణ కొరియాను హెచ్చరించిన కిమ్‌..

Kim Jong Un : సరిహద్దుల్లో సూదిమొనంత స్థలం ఆక్రమించినా దక్షిణ కొరియా యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తరకొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్ హెచ్చరించారు. ఉత్తర కొరియాలోని సుప్రీం పీపుల్స్‌ అసెంబ్లీలో కిమ్‌ ప్రసంగిస్తూ ఉభయ కొరియాల మధ్య పునరేకీకరణ, సహకారం కోసం ఏర్పాటు చేసిన ఏజెన్సీలను ఆయన రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సముద్ర సరిహద్దులను, నార్తర్న్‌ లిమిట్‌ లైన్‌ను గుర్తించాలన్నారు. సియోల్‌ను యుద్ధంలో ఆక్రమించుకునేలా రాజ్యాంగ సవరణలు చేయాలని కిమ్ జోంగ్ ఉన్ సూచించారు.

Ayodhya Ram Mandir Rangoli : అయోధ్య రాముడిపై అభిమానం.. సంక్రాంతి ముగ్గులతో ఆవిష్కృతం..
Prakhar Chaturvedi : కుర్రాడు.. దంచి కొట్టాడు.. 404 నాటౌట్..!
Arakan Army | భారత సరిహద్దుల సమీపంలో మయన్మార్ రెబెల్ ఆర్మీ.. బార్డర్ టౌన్ ఆక్రమణ!
Mathura Krishna Janmabhoomi : కృష్ణ జన్మ భూమి వివాదం.. షాహీ ఈద్గాలో సర్వేకు సుప్రీం బ్రేక్‌..
Ayodhya Ram Mandir : నేటి నుంచే క్రతువులు.. ఏ రోజు ఏం జరుగుతుందంటే..?
Donald Trump | అమెరికా అధ్యక్ష రేసు నుంచి వివేక్ ఔట్.. రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ హవా..
Cock Fight : పేకాట..గుండాట.. బెట్టింగులు.. కోడి పందేలు..
Ayodhya Temple : తామర రేకుల్లా కళ్లు.. చంద్రుడిలా ముఖం.. అయోధ్యలో ప్రతిష్ఠించే విగ్రహమిదే..!
Houthi Rebels | అమెరికా నౌకపై దాడి చేసిన హౌతీ రెబెల్స్.. ఎవ్వరినీ వదిలేది లేదని వార్నింగ్!
Sharmila : గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు.. షర్మిలకు పగ్గాలు ఇచ్చే ఛాన్స్..

Sharmila : గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు.. షర్మిలకు పగ్గాలు ఇచ్చే ఛాన్స్..

Sharmila : ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల పాత్రపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవలే కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న ఆమె..పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపడుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. దేశంలో లోక్‌సభ ఎలక్షన్స్‌ కూడా జరగనున్న నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది హస్తం అధిష్టానం. కర్ణాటక, తెలంగాణలో మాదిరే ఏపీలోనూ విక్టరీ సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పజెప్తే.. పదేళ్లనాటి పూర్వవైభవం నెలకొంటుందని.. జగన్‌ను ఎదుర్కొవడం సులువు అవుతుందన్న అంచనాల్లో ఉంది. ఈ మేరకు త్వరలో షర్మిలను పీసీసీ చీఫ్‌గా నియమిస్తారన్న టాక్‌ వినిపిస్తోంది.

Non Veg Market : కిక్కిరిసిన మటన్, చికెన్ షాప్ లు.. ఉదయం నుంచే క్యూలో మాంసం ప్రియులు..

Big Stories

×