E-Paper

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Tirumala: భక్తులకు గుడ్ న్యూస్.. తిరుపతికి 20 ప్రత్యేక రైళ్లు
CM Revanth Reddy: 28 నుంచి వచ్చే నెల 6 వరకు ప్రజాపాలన.. జిల్లా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం
Charan Cricket Team: హైదరాబాద్‌ క్రికెట్ టీమ్‌ను సొంతం చేసుకున్న రామ్‌ చరణ్‌.. త్వరలోనే లీగ్
Christmas Celebrations: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. విశ్వాసులతో కిక్కిరిసిన చర్చిలు

Christmas Celebrations: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. విశ్వాసులతో కిక్కిరిసిన చర్చిలు

Advertisement Christmas Celebrations: తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల్లో చర్చిలు వెలిగిపోతున్నాయి. ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలతో చర్చిలు కిటకిటలాడుతున్నాయి. చిన్నారులు శాంతాక్లాజ్‌ వేషధారణలతో ఆకట్టుకుంటున్నారు. అర్థరాత్రి నుంచే ప్రార్థనలు ప్రారంభించారు. ఏసుజన్మవృత్తాంతాన్ని తెలిపేలా భారీ సెట్టింగులతో చర్చిలు కళకళలాడుతున్నాయి. హైదరాబాద్‌లోని చర్చిల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. క్రిస్మస్ సందర్భంగా.. చర్చిలను అందంగా అలంకరించారు. ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి.. విశ్వాసులకు ఆశీస్సులు అందజేస్తున్నారు. తెలంగాణలోని మెదక్ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ […]

Hyderabad: గచ్చిబౌలిలో కూచిపూడి నృత్య ప్రదర్శన.. గిన్నిస్ రికార్డులో చోటు..
IND W vs AUS W Only Test : చరిత్ర సృష్టించిన భారత్.. ఆస్ట్రేలియాపై ఘనవిజయం..
Incharge Ministers : ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జి మంత్రుల నియామకం.. సీఎస్ ఉత్తర్వులు..

Incharge Ministers : ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జి మంత్రుల నియామకం.. సీఎస్ ఉత్తర్వులు..

Advertisement Incharge Ministers : తెలంగాణలోని జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులను నియమించారు. జిల్లా ఇంచార్జిలు సంబంధిత జిల్లాలో ప్రజాపాలన కార్యకలాపాల, అమలును సమీక్షించి పర్యవేక్షిస్తారు. కరీంనగర్‌ ఇంచార్జిగా ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా ఇంచార్జిగా దామోదర రాజనర్సింహ, ఖమ్మం ఇంచార్జిగా కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి నియమితులయ్యారు. వరంగల్‌ ఇంచార్జిగా పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, రంగారెడ్డి ఇంచార్జిగా శ్రీధర్‌బాబు, హైదరాబాద్ ఇంచార్జిగా పొన్నం ప్రభాకర్, మెదక్ ఇంచార్జిగా కొండా సురేఖ, ఆదిలాబాద్‌ ఇంచార్జిగా సీతక్క, నల్గొండ ఇంచార్జిగా […]

Chandrababu: రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన వారిని క్షమించం.. జగన్ పై చంద్రబాబు ఫైర్..

Chandrababu: రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన వారిని క్షమించం.. జగన్ పై చంద్రబాబు ఫైర్..

Advertisement Chandrababu: రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన జగన్‌ను ప్రజలు క్షమించరని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మన రాతలు తిరగరాసుకునే శక్తి మన చేతుల్లోనే ఉందని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉంటే బానిసలుగా ఉండాల్సిన పరిస్థతి ఉంది, లేదంటే రాష్ట్రాన్ని వదిలి పారిపోయే ఖర్మ ప్రజలకేంటని తీవ్రంగా మండిపడ్డారు. తణుకు,పెదకూరపాడు, అమలాపురం, గజపతినగరం నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరారు. చంద్రబాబు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ […]

Transfers : తెలంగాణలో కొనసాగుతున్న బదిలీల పర్వం.. ఇంటర్ బోర్డు డైరెక్టర్‌గా శృతి ఓఝా..
Narayanapet : రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి..
Collector Bhavesh Mishra : అటెండర్ తో బూట్లు మోయించిన కలెక్టర్.. ఫొటోలు వైరల్
Hyderabad : కొడుకు అదృశ్యం.. పోలీసుల నిర్లక్ష్యం..  చివరకు ఏమైందంటే..?
Ponguleti Srinivas Reddy: అర్హత కలిగిన వారు గ్రామ సభలో అప్లై చేసుకోండి.. ఆరు గ్యారెంటీలపై మంత్రి..
Best Selling : ఆ ఈవీ కార్లకు యమా డిమాండ్!
Bhadrachalam : భద్రాచలంలో భక్తుల రద్దీ.. క్యూలైన్లలో బారులు తీరిన జనం..

Big Stories

×