E-Paper
Advertisement

Hyderabad: గచ్చిబౌలిలో కూచిపూడి నృత్య ప్రదర్శన.. గిన్నిస్ రికార్డులో చోటు..

Hyderabad: గచ్చిబౌలి స్టేడియంలో గిన్నిస్ రికార్డు కోసం నృత్యం నిర్వహించారు. భారత్ ఆర్ట్ అకాడమీ ఆద్వర్యంలో నృత్య ప్రదర్శనలో 3,782 మంది కళాకారులు పాల్గొన్నారు. చిన్నారి కళాకారులు కూచిపూడి ప్రదర్శన నిర్వహించారు. గచ్చిమౌలి స్టేడియం అంతా కళాకారులతో నిండిపోయింది.

Hyderabad: గచ్చిబౌలిలో కూచిపూడి నృత్య ప్రదర్శన.. గిన్నిస్ రికార్డులో చోటు..

Hyderabad: గచ్చిబౌలి స్టేడియంలో గిన్నిస్ రికార్డు కోసం నృత్యం నిర్వహించారు. భారత్ ఆర్ట్ అకాడమీ ఆద్వర్యంలో నృత్య ప్రదర్శనలో 3,782 మంది కళాకారులు పాల్గొన్నారు. చిన్నారి కళాకారులు కూచిపూడి ప్రదర్శన నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియం అంతా కళాకారులతో నిండిపోయింది.

ఈ నృత్య ప్రదర్శనను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. వేలాది మంది ఇంత అద్భుతంగా ప్రదర్శించిన కూచిపూడి నృత్యానికి గాను గిన్నిస్ రికార్డు లభించింది. దీంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్ట్స్ భారత్ ఆర్ట్ అకాడమీ సొంతమైంది. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు.

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×