E-Paper
Advertisement
Elections Fight: పంచాయితీ ఎన్నికల వేళ హీటెక్కిన పల్లెలు.. రంగంలోకి నేతల అనుచరులు

Elections Fight: పంచాయితీ ఎన్నికల వేళ హీటెక్కిన పల్లెలు.. రంగంలోకి నేతల అనుచరులు

Elections Fight: తెలంగాణ రాష్ట్రంలో మూడు దశల్లో జరగబోతున్న సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పల్లె రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో, అభ్యర్థులు తమ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు అధికారికంగా పార్టీ గుర్తులతో జరగనప్పటికీ, తమకు మద్దతు ఇచ్చే అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రధాన పార్టీల అగ్రనేతలు సైతం ప్రచారంలోకి దూకారు. ఈ క్రమంలో ఆయా పార్టీల అగ్రనేతల మధ్య చోటు చేసుకుంటున్న విమర్శలు, ప్రతి విమర్శలతో గ్రామీణ రాజకీయం సెగలు కక్కుతోంది. రాష్ట్ర రాజకీయాలలో […]

Hyderabad: హైదరాబాద్‌లో అక్కడ ఒక్క రూపాయికే టిఫిన్.. మెనూ ఏంటో తెలిస్తే షాక్!
Hyderabad: ఫిల్మ్ నగర్‌లో భారీ చోరీ.. 35 తులాల బంగారం దోచుకెళ్లిన దుండగులు..
Global Summit 2025: తెలంగాణ దశ మార్చే మెగా ఈవెంట్! హైదరాబాద్ ‘ఫ్యూచర్ సిటీ’ సరికొత్త ప్రయాణం
CM Progress Report: 2027లో పోలవరం పూర్తి..! విదేశీ విద్య కలలకు రెక్కలు

CM Progress Report: 2027లో పోలవరం పూర్తి..! విదేశీ విద్య కలలకు రెక్కలు

CM Progress Report: సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తామని మాటిచ్చిన విధంగానే.. దానిని అమలు చేసి చూపుతున్నామన్నారు సీఎం చంద్రబాబు. జిల్లాల్లో పరిశ్రమలు రావాలని.. కుటుంబానికో పారిశ్రామికవేత్త రావాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూనే.. పరిశ్రమలు తీసుకొస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామన్నారు సీఎం. పేదల సేవలో, రైతన్నా మీకోసం, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ […]

Weather Update: రాష్ట్రవ్యాప్తంగా వణికిస్తున్న చలిపులి.. కనిష్ట స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు
Andhra News: రాష్ట్రంలో తీవ్ర విషాదం.. నీటి సంపులో పడి అన్నదమ్ముల దుర్మరణం..
Indigo Flights: ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌కు షోకాజ్ నోటీసులు..
Telangana: కేంద్రమంత్రివి అయ్యుండి రాష్ట్రానికి ఏమి చేశావ్.. కిషన్ రెడ్డిపై మండిపడ్డ మహేష్ కుమార్
Godavari River: గోదావరి నది మధ్యలో ఆగిన బోటు.. 80 మంది ప్రయాణికుల భయాందోళన..
Guntur Incident: మరొకరితో వివాహేతర సంబంధం.. భార్య, 7 నెలల కొడుకును అతి కిరాతకంగా..
Andhra Pradesh: రాష్ట్రంలో దారుణం.. కూతురు వయసున్న విద్యార్థినిని గర్భిణీని చేసిన ప్రొఫెసర్..

Andhra Pradesh: రాష్ట్రంలో దారుణం.. కూతురు వయసున్న విద్యార్థినిని గర్భిణీని చేసిన ప్రొఫెసర్..

Andhra Pradesh: తిరుపతిలోని ప్రతిష్టాత్మక నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు విజ్ఞానం బోధించాల్సిన స్థానంలో ఉన్న ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు చేసిన అకృత్యాలు తీవ్ర కలకలం రేపాయి. ఒరిస్సాకు చెందిన ఒక ఫస్ట్‌ ఇయర్ బీఈడీ విద్యార్థినిని లక్ష్యంగా చేసుకొని, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ లైంగికంగా లోబర్చుకోవడమే కాకుండా, ఆమె గర్భం దాల్చడానికి కారణమైనట్లు ఫిర్యాదు చేశారు. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ప్రొఫెసరే కీచకపర్వానికి పాల్పడటం యూనివర్సిటీ వర్గాలను దిగ్భ్రాంతికి […]

BJP Mahadharna: కాంగ్రెస్ 420 హామీలు ఫెయిల్.. టీబీజేపీ మహాధర్నాలో నేతల ఆగ్రహం
Top 20 News Today: పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన టాలీవడ్ నటి ప్రగతి, లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న విరాట్ కోహ్లీ

Top 20 News Today: పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన టాలీవడ్ నటి ప్రగతి, లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న విరాట్ కోహ్లీ

హైదరాబాద్‌లో మొత్తం 115 విమానాలు రద్దు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇవాళ 115 ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదు రోజులు గడుస్తున్నా ఇదే పరిస్థితి ఉండడంతో ప్రయాణికులు నిరసన తెలుపుతున్నారు. ఇరుముడి కట్టుకొని వచ్చాక ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పడంతో.. శబరిమలకు ఎలా వెళ్లాలంటూ అయ్యప్ప స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2. ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాలాపేటలో కారు […]

Telangana: దారుణం.. ఆస్తుల కోసం కన్న తల్లిని రోడ్డుపై వదిలేసిన కసాయి కొడుకులు

Big Stories

Advertisement
×