E-Paper
Advertisement
AP News: మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోనే ఉండను! రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన సవాల్
Curry leaves: వంటింట్లో పోపు కష్టాలు.. చుక్కలు చూపిస్తున్న కరివేపాకు.. మార్కెట్‌లో ఇప్పుడు దీనిదే హవా!
Jangareddygudem: ఎంతో సంతోషంతో అమ్మమ్మ ఇంటికెళ్లిన బాలుడు.. ఫంక్షన్‌లో గ్రైండర్‌ను తాకడంతో…

Jangareddygudem: ఎంతో సంతోషంతో అమ్మమ్మ ఇంటికెళ్లిన బాలుడు.. ఫంక్షన్‌లో గ్రైండర్‌ను తాకడంతో…

Jangareddygudem: జంగారెడ్డిగూడెం.. ఒక శుభకార్యం ఆ కుటుంబంలో తీరని వేదనను మిగిల్చింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని వెంకటరామాంజిపురంలో విద్యుత్ ఘాతానికి గురై 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. మృతుడు నూనె వెంకట సుశాంత్ (11)గా గుర్తించారు. బంధువుల ఇంట్లో వేడుక కోసం వెళ్లిన ఆ బాలుడు విగతజీవిగా తిరిగిరావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అసలేం జరిగిందంటే.. జంగారెడ్డిగూడెంలోని తన మేనమామ ఇంట్లో జరుగుతున్న మెచ్యూర్ ఫంక్షన్‌కు […]

Jangaon: ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. జనగామ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ.. ఎన్నిక వాయిదా వేయాలని ఎంపీ పట్టు!

Jangaon: ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. జనగామ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ.. ఎన్నిక వాయిదా వేయాలని ఎంపీ పట్టు!

Jangaon: జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ఉదయం నుంచే మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ, రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చోటుచేసుకున్న మాటల యుద్ధం, తోపులాటలతో ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణాన్ని తలపించింది. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే క్రమంలో ప్రతి ఓటు కీలకం కావడంతో ఇరుపక్షాలు పోటాపోటీగా వ్యూహాలు రచించాయి. కిడ్నాప్ ఆరోపణలు – ఎంపీ […]

High Tension at Thorrur: తొర్రూరులో రాజకీయ సెగ.. మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల రణరంగం!
Gold Rate Hike: బంగారం కొనేవారికి పండగే.. కొండ దిగి వచ్చిన పసిడి.. నేటి మార్కెట్ ధరల వివరాలు మీకోసం!
Wanaparthy District: అమరచింతలో హస్తగతం.. బీఆర్ఎస్‌కు షాక్ ఇస్తూ కాంగ్రెస్‌లోకి కౌన్సిలర్ల జంప్!

Wanaparthy District: అమరచింతలో హస్తగతం.. బీఆర్ఎస్‌కు షాక్ ఇస్తూ కాంగ్రెస్‌లోకి కౌన్సిలర్ల జంప్!

Wanaparthy District: వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలు స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మున్సిపల్ రాజకీయం, ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లడం చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో మున్సిపాలిటీలో అధికార పీఠం సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అమరచింత మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా, గత ఎన్నికల ఫలితాల ప్రకారం కాంగ్రెస్‌కు 3, బీఆర్ఎస్‌కు 3, బీజేపీకి 3, […]

Telangana: తెలంగాణలో మున్సిపల్ క్లైమాక్స్.. రిసార్టుల నుంచి నేరుగా రింగ్‌లోకి అభ్యర్థులు.. పీఠమెక్కేది ఎవరు?
Hyderabad: హైదరాబాద్ పోలీస్ శాఖలో భారీ మార్పులు.. 63 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ
Andhra Pradesh: ఏపీలో బిల్ గేట్స్ పర్యటన.. మైక్రోసాఫ్ట్ దిగ్గజం రాక వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Andhra Pradesh: ఏపీలో బిల్ గేట్స్ పర్యటన.. మైక్రోసాఫ్ట్ దిగ్గజం రాక వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Andhra Pradesh: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రముఖ దాత బిల్ గేట్స్ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉదయం 8.15 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనస్వాగతం లభించనుంది. ఐటీ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి రాకతో అమరావతి పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. ఈ పర్యటన ప్రధానంగా రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానం పెంపుదల, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించనుంది. విమానాశ్రయం నుండి నేరుగా 8.45 […]

Mahashivratri Celebrations 2026: దక్షిణ కాశిలో భక్తజన సంద్రం.. శ్రీకాళహస్తిలో ప్రశాంతంగా మహాశివరాత్రి దర్శనాలు!

Mahashivratri Celebrations 2026: దక్షిణ కాశిలో భక్తజన సంద్రం.. శ్రీకాళహస్తిలో ప్రశాంతంగా మహాశివరాత్రి దర్శనాలు!

Mahashivratri Celebrations 2026: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ కాశిగా పేరొందిన శ్రీకాళహస్తిలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజామున రెండు గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభం కావడంతో వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇప్పటివరకు సుమారు 60 వేల మందికి పైగా భక్తులు జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి 11:30 గంటల సమయానికి ఈ సంఖ్య లక్షన్నరకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుమల తరహాలో క్యూలైన్ల నిర్వహణ […]

Srisailam Online Pooja Booking:  మహాశివుని చెంతకు చేరలేకున్నారా? మీ గోత్రనామాలతో శ్రీశైల క్షేత్రంలో పరోక్ష పూజలు జరిపించుకోండిలా!

Srisailam Online Pooja Booking: మహాశివుని చెంతకు చేరలేకున్నారా? మీ గోత్రనామాలతో శ్రీశైల క్షేత్రంలో పరోక్ష పూజలు జరిపించుకోండిలా!

Srisailam Online Pooja Booking: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా క్షేత్రంలో అత్యంత ముఖ్యమైన ఘట్టాలు చోటుచేసుకోనున్నాయి. ఆ రోజు సాయంత్రం నందివాహనంపై స్వామివారి ప్రభోత్సవం, అర్ధరాత్రి వేళ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే లింగోద్భవకాల మహన్యాస పూర్వక రుద్రాభిషేకం భక్తులకు కనువిందు చేయనున్నాయి. వీటికి తోడుగా, శ్రీశైలంలో మాత్రమే కనిపించే అరుదైన పాగాలంకరణ, శ్రీ […]

Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్ మాయాజాలం.. మహబూబాబాద్ జిల్లాలో యువకుడి ఆత్మహత్య
Mysuru Snake Incident: మైసూరులో కలకలం.. స్కూల్ బ్యాగ్‌లో 2.5 అడుగుల పాము.. ఆ త‌ర్వాత‌!
Hyderabad Traffic Police: హైదరాబాద్‌లో లైసెన్స్ లేని డ్రైవర్లపై పోలీసుల ఉక్కుపాదం.. మార్చి 1 నుండి ప్రత్యేక తనిఖీలు

Big Stories

×