E-Paper
Advertisement

ఈ-కేవైసీపై సర్కార్ సంచలన నిర్ణయం.. గ్యాస్ వినియోగదారులు వెంటనే ఇలా చేయండి!

ఈ-కేవైసీపై సర్కార్ సంచలన నిర్ణయం.. గ్యాస్ వినియోగదారులు వెంటనే ఇలా చేయండి!
Advertisement

LPG e-KYC: e-KYC పూర్తి చేయలేకపోయిన డొమెస్టిక్ LPG వినియోగదారులకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఆగస్టు 23 గడువు ముగియడంతో చాలా మంది వినియోగదారులు టెన్షన్ పడ్డారు. అయితే ఈ-కేవైసీ పూర్తి చేయని వారికి ఈ నెల ఆగస్టు 31 వరకు ఆయిల్ కంపెనీలు గడువు పెంచాయి. తెలంగాణలో ఇప్పటివరకు దాదాపు 82 శాతం మంది ఈ-కేవైసీ పూర్తి చేశారు. రోజుకు 20 వేల నుంచి 30 వేల మంది ఏజెన్సీలకు పోటెత్తుతున్నారు. జనం ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం ఈ రష్ తగ్గించేందుకు గడువు పొడిగించింది.

Also Read: ఆర్‌ఎస్ఎస్ కార్యక్రమంపై న్యూయార్క్ మేయర్ మమ్దానీ అభ్యంతరం..కారణం అదేనట!

ఈ-కేవైసీ పూర్తి..

Advertisement

భవిష్యత్తులో గ్యాస్ సబ్సిడీ నిలిచిపోకుండా ఉండాలన్నా… సిలిండర్ డెలివరీలో ఎలాంటి అంతరాయం కలగకూడదన్నా ప్రతీ ఒక్కరూ ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. ఆన్ లైన్ లేదా సమీపంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు ఇంకా ఈ-కేవైసీ చేయించుకోని లబ్ధిదారులు ఈ చివరి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఆగస్టు 31లోగా వెంటనే మీ సమీప గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags

Related News

భట్టి విక్రమార్కతో కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి భేటీ.. వేటు పడినట్టేనా..!

స్థానిక పోరుకు సిద్ధమవుతున్న ఏపీ.. బీసీ కోటా చుట్టూ తిరుగుతున్న గరం గరం రాజకీయం!

ఆర్‌ఎస్ఎస్ కార్యక్రమంపై న్యూయార్క్ మేయర్ మమ్దానీ అభ్యంతరం..కారణం అదేనట!

ఇథనాల్ బ్లెండింగ్ వల్లే చక్కెర రేట్లు పెరిగాయా.. ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఇదే!

జనాభా లెక్కలపై కాంగ్రెస్ రాజకీయం.. కేంద్ర విధానంపై తీవ్ర గరం గరం!

అమెరికా వర్సెస్ కెనడా ట్రేడ్ వార్.. పెరగనున్న నిత్యావసర ధరలు!

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం.. ఇక అందరి చూపు అటువైపే!

Big Stories

Advertisement
×