E-Paper
Advertisement

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం.. ఇక అందరి చూపు అటువైపే!

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం.. ఇక అందరి చూపు అటువైపే!
Advertisement

Cabinet Reshuffle: బీజేపీ కొత్త ఆఫీస్‌ బేరర్ల టీమ్‌ లో 65 మందిలో 51 మంది కొత్తవారే ఖరారైన తర్వాత… ఇప్పుడు ఫోకస్‌ కేబినెట్‌పైకి మళ్లింది. ప్రస్తుత మంత్రివర్గంలో ప్రధానితో కలిపి 70 మంది ఉండగా… రాజ్యాంగం అనుమతించే గరిష్ఠ సంఖ్య 81. అంటే 11 బెర్తులు ఖాళీ ఉన్నాయ్. 2029 లోక్‌సభతో పాటు వచ్చే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువత, మహిళలు, మిత్రపక్షాలకు ప్రాధాన్యం ఉండొచ్చన్నది ఢిల్లీ వర్గాల అంచనా.

Also Read: ఈనెల 30న తెలంగాణకు సునీల్ బన్సల్.. ఆ అంశాలపై కీలక చర్చ!

లెక్కలా పనితీరు సమీక్షలా?

Advertisement

ఇక గడ్కరీ కొత్త తరానికి బాధ్యతలు ఇవ్వాలన్న వ్యాఖ్యలు కలకలం రేపినా.. ఆయన కార్యాలయం అది రాజకీయాలపై కాదని, ట్రస్ట్‌ బాధ్యతల గురించేనని స్పష్టం చేసింది. ధర్మేంద్ర ప్రధాన్, రవ్‌నీత్ సింగ్ బిట్టూ రాజీనామాలు చేశారు. సో క్యాబినెట్ రీ షఫుల్ విషయంలో మిత్రపక్షాలను సంతృప్తిపరచడమా ఎన్నికల లెక్కలా పనితీరు సమీక్షలా? ఇవన్నీ చర్చకు వస్తున్నాయ్. అదే జరిగితే తెలుగు రాష్ట్రాల నుంచి మరింత మందికి ఛాన్స్ ఉండబోతోందా?

Tags

Related News

ఆర్‌ఎస్ఎస్ కార్యక్రమంపై న్యూయార్క్ మేయర్ మమ్దానీ అభ్యంతరం..కారణం అదేనట!

ఇథనాల్ బ్లెండింగ్ వల్లే చక్కెర రేట్లు పెరిగాయా.. ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఇదే!

జనాభా లెక్కలపై కాంగ్రెస్ రాజకీయం.. కేంద్ర విధానంపై తీవ్ర గరం గరం!

అమెరికా వర్సెస్ కెనడా ట్రేడ్ వార్.. పెరగనున్న నిత్యావసర ధరలు!

అస‌మ్మ‌తి అధిష్టానంపై… అసంతృప్తి మీడియాపై! మీడియాను టార్గెట్ చేస్తే ప‌లుచ‌న‌య్యేది లీడ‌ర్లే..

నామినేటెడ్ పదవుల భర్తీకి హైకమాండ్ కొత్త రూల్.. నిబంధనలు ఇవే!

తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల రచ్చ.. తప్పుడు చిరునామాలతో తీవ్ర గందరగోళం!

Big Stories

Advertisement
×