E-Paper
Advertisement

Misubishi India: భారత్ కార్ల మార్కట్‌లోకి మిత్సుబిషి..

Misubishi India: భారత్ కార్ల మార్కట్‌లోకి మిత్సుబిషి..

Mitsubishi enters the Indian car market : అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ శరవేగంగా పురోగమిస్తోంది. దీంతో పాటు రహదారుల విస్తరణ, అభివృద్ధి కారణంగా కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. భారత్ ప్యాసింజర్ వెహిక్ మార్కెట్ విలువ రూ.4.5 లక్షల కోట్లు. నిరుడు 8.2% వృద్ధి నమోదైంది. ఈ మార్కెట్‌ను చేజిక్కించుకునే లక్ష్యంతో మరో కార్ల కంపెనీ ముందుకొచ్చింది.

జపాన్‌కి చెందిన మిత్సుబిషి (Mitsubishi) కార్పొరేషన్ ఇండియాలోకి అడుగిడుతోంది. టీవీఎస్ మొబిలిటీ సహకారంతో వేసవి నుంచి డీలర్‌షిప్‌లను తెరవనుంది. టీవీఎస్ మొబిలిటీలో మిత్సుబిషి 30 శాతం వాటాను దక్కించుకోవడం ద్వారా కార్ల విక్రయాలను షురూ చేయనుంది. ఈ మేరకు రూ.300 కోట్ల వరకు పెట్టుబడిని మిత్సుబిషి పెట్టనుంది.

రెగ్యులేటరీ అనుమతులు కూడా పొందిన తర్వాత టీవీఎస్ మొబిలిటీ ద్వారా దేశవ్యాప్తంగా డీలర్ షిప్ నెట్‌వర్క్‌ను నెలకొల్పుతుంది. తాజా ఒప్పందంతో టీవీఎస్ మొబిలిటీ దేశంలో అతి పెద్ద స్వతంత్ర కార్ డీలర్‌గా అవతరించనుంది.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×