E-Paper
Advertisement

Misubishi India: భారత్ కార్ల మార్కట్‌లోకి మిత్సుబిషి..

Misubishi India: భారత్ కార్ల మార్కట్‌లోకి మిత్సుబిషి..
Advertisement

Mitsubishi enters the Indian car market : అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ శరవేగంగా పురోగమిస్తోంది. దీంతో పాటు రహదారుల విస్తరణ, అభివృద్ధి కారణంగా కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. భారత్ ప్యాసింజర్ వెహిక్ మార్కెట్ విలువ రూ.4.5 లక్షల కోట్లు. నిరుడు 8.2% వృద్ధి నమోదైంది. ఈ మార్కెట్‌ను చేజిక్కించుకునే లక్ష్యంతో మరో కార్ల కంపెనీ ముందుకొచ్చింది.

జపాన్‌కి చెందిన మిత్సుబిషి (Mitsubishi) కార్పొరేషన్ ఇండియాలోకి అడుగిడుతోంది. టీవీఎస్ మొబిలిటీ సహకారంతో వేసవి నుంచి డీలర్‌షిప్‌లను తెరవనుంది. టీవీఎస్ మొబిలిటీలో మిత్సుబిషి 30 శాతం వాటాను దక్కించుకోవడం ద్వారా కార్ల విక్రయాలను షురూ చేయనుంది. ఈ మేరకు రూ.300 కోట్ల వరకు పెట్టుబడిని మిత్సుబిషి పెట్టనుంది.

Advertisement

రెగ్యులేటరీ అనుమతులు కూడా పొందిన తర్వాత టీవీఎస్ మొబిలిటీ ద్వారా దేశవ్యాప్తంగా డీలర్ షిప్ నెట్‌వర్క్‌ను నెలకొల్పుతుంది. తాజా ఒప్పందంతో టీవీఎస్ మొబిలిటీ దేశంలో అతి పెద్ద స్వతంత్ర కార్ డీలర్‌గా అవతరించనుంది.

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×