E-Paper
Advertisement

Bank Fraud In Telangana: రుణాల పేరుతో మోసం.. 12 మంది అరెస్ట్..

Bank Fraud In Telangana: రుణాల పేరుతో మోసం.. 12 మంది అరెస్ట్..

12 Members Arrested In Bank Fraud: ఆంధ్రాబ్యాంకును మోసం చేసిన కేసులో 12 మంది వ్యక్తులను తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు 2018లో 15 కంపెనీల పేర్లతో రుణాలు కోరగా.. ఆంధ్రాబ్యాంకు రుణాలను మంజురు చేసింది.

రెండేళ్ల పాటు వారు బ్యాంకుకు చెల్లింపులు కూడా చేశారు. అయితే, వారు రుణాలను పునరుద్ధరించాలని కోరినప్పుడు.. సమర్పించిన పత్రాలలో అసలు నిజాలు బయటపడ్డాయి. బ్యాంకు నిర్వహించిన అంతర్గత విచారణలో అవకతవకలు వెలుగులోకి వచ్చాయి.

Read More: కౌన్సిలర్ అక్రమ నిర్మాణాలు.. ప్రశ్నించిన అధికాారిపై ఇనుప రాడుతో దాడి..

దీంతో.. బ్యాంకు రుణ పునరుద్ధరణ ప్రక్రియను నిలిపివేశారు. 2021లో బ్యాంకు నిందితులపై ఆర్‌సీపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. నిందితులు రుణాలను ఎగ్గొట్టడం ప్రారంభించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొంది.

లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈ కేసుపై క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించారు. అధికారులు ఇచ్చిన సాక్ష్యాల అధరంగా పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరిచన్నునారు.

Tags

Related News

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

Big Stories

×