E-Paper
Advertisement

Hyderabad Crime news: కారులో మహిళ ఆత్మహత్య, ఏం జరిగింది?

Hyderabad Crime news: కారులో మహిళ ఆత్మహత్య, ఏం జరిగింది?

Hyderabad Crime news: సమస్య ఏంటో తెలీదుగానీ కారులోనే ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్ శివారులో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళా కారులో ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య కారణంగా పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు పేరు ఉమాశ్రీ, సొంతూరు ముంగనూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

అనంతరం మహిళా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సివుంది.

 

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×