E-Paper
Advertisement

Hyderabad Crime news: కారులో మహిళ ఆత్మహత్య, ఏం జరిగింది?

Hyderabad Crime news: కారులో మహిళ ఆత్మహత్య, ఏం జరిగింది?
Advertisement

Hyderabad Crime news: సమస్య ఏంటో తెలీదుగానీ కారులోనే ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్ శివారులో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళా కారులో ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య కారణంగా పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు పేరు ఉమాశ్రీ, సొంతూరు ముంగనూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Advertisement

అనంతరం మహిళా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సివుంది.

Advertisement

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×