E-Paper
Advertisement

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

Children Missing: నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతైన సంఘటన కలకలం రేపింది. సరదాగా ఈతకు వెల్లిన నలుగురు చిన్నారులు నీటి గుంతలో పడి గల్లంతయ్యారు. పిల్లల చావును ఓర్చేకోలేని తల్లితండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో విషాదం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెలితే..

ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో విషాదం చోటుచేసుకుంది. అక్కడి గ్రామ శివార్లలోని నీటి కుంటలోకి ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. దీంతో ఈ సంఘటన సంచలనం రేపింది. గట్టు పై పిల్లల బట్టలు, చెప్పులు లభ్యమవడంతో స్థానికులు అది గమనించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు. గల్లంతైన పిల్లను గుర్తించేందుకు ప్రస్తుతం గజఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Also read: సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

మృతదేహం లభ్యం..

గాలింపు చర్యల్లో ఓ చిన్నారి మృతదేహం లభ్యమైంది. దీంతో మిగతా చిన్నారులకోసం గజ ఈత గాల్లు గాలింపు చర్యలు చేట్టారు. ఈ సంఘటనతో గ్రామంలో ఓక్క సారిగా విషాదచాయలు అలుముకున్నాయి. పిల్లల మరణం తట్టుకోలేక ఆ తల్లి తండ్రులు పడుతున్న వేదన చూస్తే అక్కడి వారంతా ఓక్కసారిగా పుట్టెడు శొకంతో కనిపించారు. దీంతో పరిసర ప్రాంతమంతా విషాదంతో నిండిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇంకేదైనా కారణం ఉందా అనే కొణంలో విచారిస్తున్నారు.

Also Read: ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×