E-Paper
Advertisement

Husband killed wife: విషాదం.. భార్యను చంపి.. ఉరేసుకొని భర్త ఆత్మహత్య

Husband killed wife: విషాదం.. భార్యను చంపి.. ఉరేసుకొని భర్త ఆత్మహత్య
Advertisement

Husband Commits Suicide after killing his wife in Rajanna Sirisilla District: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్యను చంపి భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శాంతినగర్‌లో దూస రాజేశం అనే వ్యక్తి భార్య లక్ష్మికి గత కొన్ని నెలలుగా గొడవులు జరుగుతున్నాయి. తరుచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో.. రాజేశం ఫుల్ గా మధ్యం సేవించి  క్షణికావేశంతో భార్యను బెడ్‌ రూంలో ముఖంపై కొట్టి చంపి.. ఆ తర్వాత అతను ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు.

చనిపోయిన రాజేశంకు గత ఆరు నెలల నుంచి ఆర్థిక సమస్యల్లో ఉన్నట్లు.. సరైన ఉపాధి లభించక ఇబ్బందులు పడుతున్నాడని స్థానికులు చెప్పారు. రాజేశంకు కిడ్ని సమస్యలున్నాయని. డయాలసిస్‌ పేషేంట్‌గా ఉన్నట్లు తెలిపారు. మృతిచెందిన దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె ఉంది. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది.

Advertisement

Also Read: దొంగతనం జరిగిన కారు పోలీస్ ఆఫీసర్ ఇంట్లో లభ్యం!.. ఏం జరిగిందంటే?

పిల్లలు స్కూల్ నుంచి వచ్చి చూడగా తల్లిదండ్రులు విగజీవిగా పడి ఉండటం చూసి పిల్లలు భోరుమనిపించారు. తల్లిదండ్రులు గొడవలు వారి పిల్లలకు శాపంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×