E-Paper
Advertisement

Husband killed wife: విషాదం.. భార్యను చంపి.. ఉరేసుకొని భర్త ఆత్మహత్య

Husband killed wife: విషాదం.. భార్యను చంపి.. ఉరేసుకొని భర్త ఆత్మహత్య

Husband Commits Suicide after killing his wife in Rajanna Sirisilla District: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్యను చంపి భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శాంతినగర్‌లో దూస రాజేశం అనే వ్యక్తి భార్య లక్ష్మికి గత కొన్ని నెలలుగా గొడవులు జరుగుతున్నాయి. తరుచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో.. రాజేశం ఫుల్ గా మధ్యం సేవించి  క్షణికావేశంతో భార్యను బెడ్‌ రూంలో ముఖంపై కొట్టి చంపి.. ఆ తర్వాత అతను ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు.

చనిపోయిన రాజేశంకు గత ఆరు నెలల నుంచి ఆర్థిక సమస్యల్లో ఉన్నట్లు.. సరైన ఉపాధి లభించక ఇబ్బందులు పడుతున్నాడని స్థానికులు చెప్పారు. రాజేశంకు కిడ్ని సమస్యలున్నాయని. డయాలసిస్‌ పేషేంట్‌గా ఉన్నట్లు తెలిపారు. మృతిచెందిన దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె ఉంది. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది.

Also Read: దొంగతనం జరిగిన కారు పోలీస్ ఆఫీసర్ ఇంట్లో లభ్యం!.. ఏం జరిగిందంటే?

పిల్లలు స్కూల్ నుంచి వచ్చి చూడగా తల్లిదండ్రులు విగజీవిగా పడి ఉండటం చూసి పిల్లలు భోరుమనిపించారు. తల్లిదండ్రులు గొడవలు వారి పిల్లలకు శాపంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×