BigTV English
Advertisement

Husband killed wife: విషాదం.. భార్యను చంపి.. ఉరేసుకొని భర్త ఆత్మహత్య

Husband killed wife: విషాదం.. భార్యను చంపి.. ఉరేసుకొని భర్త ఆత్మహత్య

Husband Commits Suicide after killing his wife in Rajanna Sirisilla District: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్యను చంపి భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శాంతినగర్‌లో దూస రాజేశం అనే వ్యక్తి భార్య లక్ష్మికి గత కొన్ని నెలలుగా గొడవులు జరుగుతున్నాయి. తరుచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో.. రాజేశం ఫుల్ గా మధ్యం సేవించి  క్షణికావేశంతో భార్యను బెడ్‌ రూంలో ముఖంపై కొట్టి చంపి.. ఆ తర్వాత అతను ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు.


చనిపోయిన రాజేశంకు గత ఆరు నెలల నుంచి ఆర్థిక సమస్యల్లో ఉన్నట్లు.. సరైన ఉపాధి లభించక ఇబ్బందులు పడుతున్నాడని స్థానికులు చెప్పారు. రాజేశంకు కిడ్ని సమస్యలున్నాయని. డయాలసిస్‌ పేషేంట్‌గా ఉన్నట్లు తెలిపారు. మృతిచెందిన దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె ఉంది. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది.

Also Read: దొంగతనం జరిగిన కారు పోలీస్ ఆఫీసర్ ఇంట్లో లభ్యం!.. ఏం జరిగిందంటే?


పిల్లలు స్కూల్ నుంచి వచ్చి చూడగా తల్లిదండ్రులు విగజీవిగా పడి ఉండటం చూసి పిల్లలు భోరుమనిపించారు. తల్లిదండ్రులు గొడవలు వారి పిల్లలకు శాపంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 

Related News

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Hyderabad: యువకుడిపై నడిరోడ్డుపై కత్తితో దాడి.. హైదరాబాద్‌లో మరో హత్యా యత్న ఘటన

Big Stories

×