E-Paper
Advertisement

Vehicle Parking Dispute : పార్కింగ్ విషయంలో గొడవ.. వ్యక్తిని కొట్టి చంపిన మామ-అల్లుడు

Vehicle Parking Dispute : పార్కింగ్ విషయంలో గొడవ.. వ్యక్తిని కొట్టి చంపిన మామ-అల్లుడు

Vehicle Parking Dispute Leads to Murder : వెహికల్ పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ.. ఒక వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యపై అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాహుల్ కుమార్ భోల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

బాధితుడు అంకుష్ పవార్ (30) ఏప్రిల్ 28, ఆదివారం ఔసా తహసీల్ లోని ఏకంబి తండా గ్రామంలో తన బావ వివాహానికి హాజరయ్యేందుకు వచ్చాడు. అతని ఒక ఇంటి వద్ద వాహనాన్ని పార్క్ చేశాడు. దానిపై పొరుగున ఉన్న వ్యక్తి, అతని మామ గొడవ చేశారు. వాహనాన్ని ఇక్కడ ఎందుకు పార్క్ చేశావ్ అంటూ అంకుష్ పవార్ పై మాటల దాడికి దిగారు.

Also Read : గ్యాస్ సిలిండర్ తో కొట్టి.. వ్యక్తి దారుణ హత్య

ఇరువురి మధ్య మాట-మాట పెరగడంతో.. పవార్ తలపై ఇనుపరాడ్ తో కొట్టారు. అతనికి తీవ్రగాయమై రక్తస్రావం అవ్వడంతో.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతను మారమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేశారు.

Tags

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×