E-Paper
Advertisement

180 మంది బాలికలపై అఘాయిత్యం.. కామాంధుడిని వీధుల్లో ఊరేగించిన పోలీసులు

180 మంది బాలికలపై అఘాయిత్యం.. కామాంధుడిని వీధుల్లో ఊరేగించిన పోలీసులు
Advertisement

Pune Crime: మహారాష్ట్రలోని పుణే నగరంలో వెలుగు చూసిన దారుణ ఉదంతం యావత్ సమాజాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. కేవలం 19 ఏళ్ల వయసున్న అయాన్ అహ్మద్ తన్వీర్ అనే యువకుడు తన వికృత చేష్టలతో వందలాది మంది అమాయక అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని, వారిని తన వలలో వేసుకున్నాడు. వారిలో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, దాదాపు 350కి పైగా ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించి వారిని వేధించనట్లు ఇతనిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

నిందితుడి అరాచకాలకు బుద్ధి చెప్పేలా మహారాష్ట్ర పోలీసులు అత్యంత కఠినమైన చర్య తీసుకున్నారు. సాధారణంగా నిందితులను రహస్యంగా తరలిస్తుంటారు. కానీ, ఈ కేసులో ప్రజలకు ఒక హెచ్చరిక పంపాలనే ఉద్దేశంతో అతనికి సంకెళ్లు వేసి పరాట్యాడ నగర వీధుల్లో బహిరంగంగా ఊరేగిస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. పోలీసుల ఈ సాహసోపేతమైన చర్యకు సర్వత్రా మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా యువతులను వేధించే మృగాల పట్ల ఇలాంటి కఠిన వైఖరి అవసరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న ఈ కాలంలో సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన మరోసారి కళ్లకు కట్టింది.

Also Read: తిరుపతిలో తీవ్ర విషాదం.. ఒకే ఫ్యామిలీలో 5గురు మృతి.. అసలేం జరిగింది?

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×