E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లో 8 మంది!

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లో 8 మంది!

Road Accident: వరుస బస్ ప్రమాదాలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం నిడిగొండ దగ్గర మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీ కొట్టింది ఆర్టీసీ బస్సు. ప్రమాదంలో బస్సులోని ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read: దారుణం.. తమ్ముడికి పెళ్లి చేశాడ‌ని క‌త్తితో పొడిచి..పెట్రోల్ పోసి త‌గ‌ల‌బెట్టి..

మృతులు హన్మకొండ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. వారు పులమాటి ఒం ప్రకాష్, నవదీప్ సింగ్. ఒం ప్రకాష్, నవదీప్ సింగ్ మృతి వారి కుటుంబానికి తీవ్రమైన మానసిక దెబ్బ తీసుకొచ్చింది. మరోవైపు, ఆరుగురు తీవ్ర గాయాలతో బాధపడ్డారు. వారిలో కొందరు బస్సు ముందు సీట్లలో కూర్చుని ఉండటం వల్ల ఎక్కువ దెబ్బలకు గురయ్యారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి, మృతులు పెరిగే అవకాశం? పేషెంట్ల బాధితుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×