E-Paper
Advertisement

Road Accident: గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడిన బస్సు, స్పాట్‌లో 20 మంది

Road Accident: గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడిన బస్సు, స్పాట్‌లో 20 మంది
Advertisement

Road Accident: జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది గాయపడ్డారు. అందులో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని సమీపంలోని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసలు ఘటన ఎలా జరిగింది?

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ హైవే-44 పై ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన ఓ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. అందులో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

గాయపడినవారిని ఆంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చాలామందికి కాళ్లు,చేతులు భారీగా డ్యామేజ్ కావడంతో అక్కడి దృశ్యాలు అందరినీ కలిచి వేశాయి. తెల్లవారుజామున ఘటన జరగడంతో క్షతగాత్రుల అహంకారాలతో ప్రాంతమంతా విషాదంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×