E-Paper
Advertisement

Road Accident: గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడిన బస్సు, స్పాట్‌లో 20 మంది

Road Accident: గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడిన బస్సు, స్పాట్‌లో 20 మంది

Road Accident: జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది గాయపడ్డారు. అందులో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని సమీపంలోని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసలు ఘటన ఎలా జరిగింది?

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ హైవే-44 పై ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన ఓ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. అందులో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది.

గాయపడినవారిని ఆంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చాలామందికి కాళ్లు,చేతులు భారీగా డ్యామేజ్ కావడంతో అక్కడి దృశ్యాలు అందరినీ కలిచి వేశాయి. తెల్లవారుజామున ఘటన జరగడంతో క్షతగాత్రుల అహంకారాలతో ప్రాంతమంతా విషాదంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×