E-Paper
Advertisement

Son Killed Step Mother : పల్నాడులో దారుణం.. కరెంట్ షాక్ పెట్టి, గడ్డపారతో కొట్టి తల్లి హత్య

Son Killed Step Mother : పల్నాడులో దారుణం.. కరెంట్ షాక్ పెట్టి, గడ్డపారతో కొట్టి తల్లి హత్య
Advertisement

Son Killed Step Mother : పల్నాడు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. శంకాపురంలో ఆస్తి కోసం పెంచిన తల్లిని అతికిరాతకంగా చంపాడు కసాయి కొడుకు. దాచేపల్లి మండలం శంకరాపురం గ్రామంలో బాణావత్ లక్ష్మీబాయి నివాసం ఉంటోంది. అయితే ఆమె పెంచిన కొడుకు దత్తు నాయక్.. ఇంటిని తన పేరున రాయాలని కొద్దిరోజులుగా వేధిస్తున్నాడు.

ఇంటిని దత్తు నాయక్(30) పేరుపై రాసేందుకు లక్ష్మీబాయి(45) ఒప్పుకోలేదు. ఆమెపై కక్ష పెంచుకున్న దత్తు.. అడ్డుతొలగిస్తే ఇల్లు తనదే అవుతుందనుకున్నాడు. గత అర్థరాత్రి సమయంలో లక్ష్మీబాయి ఇంటిలో నిద్రిస్తుండగా.. మెయిన్ కరెంట్ లైన్ నుంచి ఇంటిలోకి కరెంటును లాగాడు. ఆమె కాళ్లకు కరెంట్ వైర్లు చుట్టి.. చిత్రహింసలకు గురిచేసి రాక్షసానందం పొందాడు. ఆపై ఆమె తలపై గుణపంతో కొట్టి హత్య చేశాడు. అనంతరం తనకు తానుగానే దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు దత్తు చెప్పిన వివరాల మేరకు కేసు నమోదు చేసి.. లక్ష్మీబాయి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×