E-Paper
Advertisement

Ramagundam: రామగుండంలో 8 మంది మావోయిస్టులు లొంగుబాటు

Ramagundam: రామగుండంలో 8 మంది మావోయిస్టులు లొంగుబాటు

Ramagundam: తెలంగాణలో 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట శనివారం 8 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్‌ మాట్లాడుతూ.. మిగిలిన మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. లొంగిపోయిన వారికి పునరావాస పథకం కింద అనేక ప్రయోజనాలను అందిస్తామని చెప్పారు.

10 మంది మావోలు మృతి

జార్ఖండ్ లో మావోయిస్టులకు ఇటీవల గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ సింగ్భూం జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోస్టులు మృతి చెందారు. మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై ఐజీ మైఖేల్ రాజ్‌ మాట్లాడుతూ… అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు ఎదురుపడి.. పోలీసులపైకి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులకు దిగడంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి.

Also Read: మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్.. మరో 52 మంది సరెండర్

 

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×