E-Paper
Advertisement

IAS Officer Wife: ఐఏఎస్ అధికారి భార్య అనుమానాస్పద మృతి.. కేసు నమోదు

IAS Officer Wife: ఐఏఎస్ అధికారి భార్య అనుమానాస్పద మృతి.. కేసు నమోదు

IAS Officer Wife: ఏపీలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక ఇవాళ అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆమెను డిసెంబర్ 31న కుటుంబ సభ్యులు విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చేర్చారు. ఆదివారం తెల్లవారుజామున ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సత్య దీపిక మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె సోదరి సరిత పోలీసులను ఆశ్రయించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కిషోర్ కుమార్ ప్రస్తుతం ఏపీ మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్ పీడీగా విధులు నిర్వహిస్తున్నారు.

Also Read: మూడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. స్విమ్మింగ్‌ పూల్‌లో పడి..

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×