E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన పంచాయతీ సెక్రటరీ!

లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన పంచాయతీ సెక్రటరీ!
Advertisement

Bribery Case: స్వేచ్ఛ బ్యూరో: అధికారికంగా సహాయ పడేందుకు లంచం తీసుకుంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్​ గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఎం.శరత్​ కుమార్ పని చేస్తున్నాడు. గ్రామంలోని ఓ వ్యక్తి తన భూమికి సంబంధించిన వివరాలను ఆన్​ లైన్​ ద్వారా అప్​ లోడ్ చేసి నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వమని దరఖాస్తు చేసుకోగా 30వేల రూపాయలు లంచంగా డిమాండ్​ చేశాడు.

Also Read: Salt: ఉప్పును స్టీవ్ డబ్బాల్లో స్టోర్ చేయకూడదా? నిల్వ చేస్తే ఏమవుతుంది?

20వేలకు బేరం..

Advertisement

చివరకు 20వేలకు బేరం కుదుర్చుకున్నాడు. మంగళవారం లంచం డబ్బును తీసుకుంటుండగా ముందస్తు సమాచారం మేరకు మాటు వేసిన ఏసీబీ అధికారులు అతన్ని రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని శరత్ కుమార్​ పై కేసులు నమోదు చేశారు. అనంతరం నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరు పరిచి చెంచల్ గూడ జైలుకు రిమాండ్​ చేశారు.

Also Read: రామోజి ఫిల్మ్ సిటీ దగ్గర ఇసుక డాన్ అరెస్ట్.. ఏపీ నుంచి తెలంగాణ ఖజానాకు కన్నం..?

Related News

మంచిర్యాలలో దారణం.. తమ్ముడిని గొడ్డలితో నరికి చంపిన అన్న!

కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజన్.. బజ్జీలు తిని 50 మందికి అస్వస్థత!

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ-ఆటో ఢీకొని ముగ్గురు మహిళలు మృతి!

దంపతుల మధ్య డ్యాన్స్ వివాదం.. కోపంతో భర్త ఏం చేశాడంటే, అందరూ పైలోకానికి

జనాల తలరాత మారుస్తానన్న పూజారి.. తనే జైలుపాలయ్యాడు.. క్లైమాక్స్ మాములుగా లేదుగా!

యువతిని చంపబోయాడు.. చివరికి తానే పేలిపోయాడు.. చిత్రవిచిత్ర ఘటన

ములుగు జిల్లాలో తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు 21 ఆవులు మృతి!

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి!

Big Stories

×