BigTV English

Raksha Bandhan 2024: రాఖీ పండుగ రోజు మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఎక్కడో తెలుసా?

Raksha Bandhan 2024: రాఖీ పండుగ రోజు మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఎక్కడో తెలుసా?

కానీ మనదేశంలో ఒక దేవాలయంలో మాత్రం ఏడాదికి ఒక్కసారే తెరుచుకుంటుంది. ఆ ఒక్క రోజులో కొన్ని గంటలపాటు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంటుంది. ఆ విశిష్టత కలిగిన దేవాలయం ఉత్తరాఖండ్ లో ఉంది. ఉత్తరాఖండ్ లోని బన్షీ నారాయణ ఆలయం  హిమాలయాల్లో ఉంటుంది. ఈ గుడి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ  ఆలయ తలుపులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుచుకుంటాయి. అదికూడా రక్షాబంధన్ రోజునే తెరుస్తారు. ఆ రోజు ఇక్కడ పూజలు జరిపితే విశేషమైన పుణ్యం లభిస్తుందట. అలాగే మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఇట్టే తీరిపోతుందట.

Also Read: రాఖీ పూర్ణిమ వేళ.. మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా..


రక్షాబంధన్ రోజున ఇక్కడికి వచ్చే మహిళలు బన్షీ నారాయునుడికి రాఖీ కడతారు. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి ఆగష్టు 19 వ తేదీనా సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 11:55 నిముషాలకు ముగుస్తుంది. ఈ సమయంలోనే ఈ ఆలయంలో దర్శనానికి అవకాశం ఉంటుంది.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×