BigTV English

Raksha Bandhan 2024: రాఖీ పండుగ రోజు మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఎక్కడో తెలుసా?

Raksha Bandhan 2024: రాఖీ పండుగ రోజు మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఎక్కడో తెలుసా?

కానీ మనదేశంలో ఒక దేవాలయంలో మాత్రం ఏడాదికి ఒక్కసారే తెరుచుకుంటుంది. ఆ ఒక్క రోజులో కొన్ని గంటలపాటు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంటుంది. ఆ విశిష్టత కలిగిన దేవాలయం ఉత్తరాఖండ్ లో ఉంది. ఉత్తరాఖండ్ లోని బన్షీ నారాయణ ఆలయం  హిమాలయాల్లో ఉంటుంది. ఈ గుడి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ  ఆలయ తలుపులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుచుకుంటాయి. అదికూడా రక్షాబంధన్ రోజునే తెరుస్తారు. ఆ రోజు ఇక్కడ పూజలు జరిపితే విశేషమైన పుణ్యం లభిస్తుందట. అలాగే మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఇట్టే తీరిపోతుందట.

Also Read: రాఖీ పూర్ణిమ వేళ.. మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా..


రక్షాబంధన్ రోజున ఇక్కడికి వచ్చే మహిళలు బన్షీ నారాయునుడికి రాఖీ కడతారు. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి ఆగష్టు 19 వ తేదీనా సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 11:55 నిముషాలకు ముగుస్తుంది. ఈ సమయంలోనే ఈ ఆలయంలో దర్శనానికి అవకాశం ఉంటుంది.

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×